కా సె OY (€
జ
శ టూ. @
JAGATI Rs. 2-00 June 1988
జూన్ = 1988
గే Y అ స WL! PW
207 హ్
| లీ
కానా బు న అవ్వా జవ వడ - కడ... జగ 8 - 2, కచేరీ రోర్స్ - మైలాపూర్, వి బి 2922, మద్రాన - 600004 ఫోక్ ౩ 76697 = పంక చందా ర, 24-00. 2 సంగలకు రు. 45-00. 5 వం।లకు ఈ. 100-00. శ్లీవిఠ చందా ఈ, 300-00. విచేణలకు 2 వం[లకు ద, 100-00
ముఖచిత్రం : మహారాష్ట గవర్నరు (బహ్మానంద రెడ్డి
'బపెకటావు కల్పనని ఆరునెలల
నుంచీ ఆగకుండా (ప్రేమించి మరీ పెళ్లిచేసుకున్నాడు, అంతటితో ఆగక, “ఇక నా జీవితం నీకు అంకితం" = అన్నాడు పరవశత్యంతో.
“భలేవొడివి, నీ జీవితం నాకు అంకితమిస్తే మరి యింట్లో పనులూ బయట పనులూ ఎవరు చేస్తారు ?” - అని నదురూ బెదురూ లేకుండా అడి గింది కల్పన.
—క కోలల్టి
నెల్లారు-
చూడమ్మా, పావలా కాసు గిన్నెలో పడేసి, నన్ను అవమానిస్తు న్నారు = అని బీచ్చగాని కంస్టయింట్ i
“ఎంత వేయాలేమిటి”- అని శ్యామలాంబ ప్రశ్నించింది.
“కనీసం యింకో పావలా అయినా పడెయ్యండి.”
“రెండుసార్లు అవమాన పర్చటం నావల్ల కాదబ్బీ' - అంటూ ముందుకి సొగింది శ్యామలాంబ,
--కె సత్యనారాయణ మైలవరం
'ైంకటేశ్వరస్వామి గుళ్లో శని వారం భజన జరుగుతోంది. ఎవరో ఒకాయన వచ్చి, తిరుగుతున్న ఫాన్ని
చటుక్కున అపేకొడు.
“ఎవరయ్యా నువ్వ? తిరిగే తంగ ఫాన్ని కట్టేశావు - అని ప్రశ్నించాడు ఒక భజనపరుడు.
“వెప్పాలా రా మనిషి వీరునవ్వుతో.
“చెప్పకపోతే మేము ఊర్పక్రోము'. అన్నారు మరోనలుగురు ముక కంఠంతో. వ్
“నా పేరు రామనాధం - శ షాన్ దానం వేసినది నేనే! కట్టేశాన్స కాబటి పేరు అడిగారు - లేకపోతే నైటి దానం చేసినట్టు మోకెలా తెల్పు స్తుంది?”
అన్నాడ్రా పెద్ధ
గాడి సత్యమూ ర్తి వాడేవువలి a ళా అ)మయ్యా, మతిమరుపుకి వైద్యం చేయించుకున్నావ్ - ఫీజీవ్వాలని తెలీ దూ?- అని దండించాడు డాకరు గురునాధం, దారిన పోతున్న బోను య్యుని, బాబు, మీ దగ్గిరా నేను వైద్యం చేయించుకున్నది - పక్కవీధిలోని విదంబరంగారనుకొని ఆయనకి ఫీజు బెల్టింబాను' = అన్నాడు సోమయ్య. రావి నరసింహస్వామి రాజమండ్రింర్ జగతి = జూన్ 1080
ర్రారిమారావు, కుక్కని వెంట బెట్టు కొని తన స్నేహితుని యింటీకి వెళ్లాడు.
“గాడిదను తీసుకొచ్చావేమిటి ?' - అని [వశ్నింవాఢో స్నేహితుడు సూర్య నారోయణ,
“గాడిద కాదు - యిది కుక్కే” =
అన్నాడు రామారావు.
“నాకు తెలుసునయ్యా, నేను అడి తింది కుక్కని" = = అని సూర్యనారాయణ, జియస్ శర్మ
అమలావురం
ఆమ్మా, నేను సముద్రంలో ఈత కొడతాను - అన్నాడు రవికాంత్. 'వద్దు బౌబూ, సముద్రం బౌలా “కీకోతుగా ఉంటుంది - యిది స్విమ్మింగ్ పూల్ కాదు = అంది తల్లి సుమిత్ర. “మరైతే నాన్నగారు ఈత ' కొట్ట తానికి ఎందుకెళ్లారు ?'
“ఆయన ఇన్సూర్ చేశారు. రవికాంత్కి బోధపడక మయంగా చూళొడు తల్లి వంక,
— వివి రమణ చీరాల
"వెండమ్, మోకెన్నేళ్ల ? = అని సినీ తార విద్యుక్రఖని అడీగాడు విలేఖరి, ఈ చొప్పదంటు ప్రశ తో విసు
గెత్తిపోయిన విద్యుల్లేఖ " ఇరవై అంది. మేడమ్, పదేళ్ల క్రితం మా పత్రిక
(పారంభ సంవికకు మిమ్మల్ని యింటర్
వ్యు చేస్తున్నప్పుడు కూడా ఇరవై
అనే చెప్పారు. మా పాఠకులు కుశాగ్ర బుద్దులు" - అన్నాడు విలేఖరి.
'నా ఏన (వేస), చేతులవీ కాళ్లవీ కలిపి అప్పుడూ యిప్పుడూ యిరవయ్యే, బాబు" = అంది విద్యుల్లే.
భవాని మవిలీపట్నం-ని
క్యూ ము న న్ స మ కి!
అట న రె
స్వచ్చమైన నేతి మిఠాయి
os, హైద రాబొదు' క్ట రూలు ఫోను: 230833 ఫోను : 20288, 21445 నాగ వూ అనా అన షానా 0 న అ న నా న
జగతి = జూన్ 1988
ఆధ ౮ భర ఖా జభ భుఖ ఖాళా న
ప్రియమైన చందూర్గారికి: నమ స్కారములు, పది మంది సహృదయ స్త్రీలు ఒక స్నేహితురాలి ఉన్నతిని ఎంత గొప్పగా గౌరవించారు (1987 డిసెంబరు 31). మాలతిగారి లాంటి నిరాడంబర నిస్వార్థ వ్య క్రి ని, ఏమాత్రం ఆడంబరం లేకుండా, సింపుల్గా వినూత్న పద్దతిలో సన్మానించిన వారందరికీ మూ హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనలు.... 'మనవాళ్లన్న వాస్త మనల్ని కాకుల్లా ఫొడునుకు తింహరేమోగాని, లోకంలో ఎంతో అనురాగం, అదరణ వన్నాయన్నారు ఎప్పుడో ముష్ఫయ్యేళ ముందు “బంప కం చద పురుగులు 'బోమాలతిగారు-- నిజమే! మో'డెరీలోని ఆచివర మూడు పంక్సులూ ఎంత నిజం!.... గొప్పగా, హాయిగా, కులాసాగా చెప్పారు, స్నేహా తుల మధ్య మోయిద్దరూ నిత్య యవ్వ నులే = అన్నిటా.... చలం మ్యూజీం గ్పూ - (పేమలేఖలు, జానకిరామ్
స్మృతి పథంతో - - సాగుతున్న యాత్ర
తర్వాత, మో “డైరి సంతరించు కొంటున్న విశిష్టత...
పీవి రాజు తిరువతి
డియర్ చందూర్గారికి : నమస్కా రములు, ఈ మధ్య మీమోద సాకు అందమైన విరుకోపం వచ్చింది. ఎన్ని లెటర్ (వౌనినా, పోస్ట్కార్డు మ్దైనా
జవాబివ్వరు.... డిసెంబరు 81వ శేద్రీ మోరు ఎలా గడిపారో తెలుసుకున్నా క్ర భలే సంతోషం కలిగింది. మాలక్తీ చందూర్ గారి “రాగం = అనురాగం నవల నేను మర్చిపోలేనిది - వాలా బాగుంది... మొ దంపతులు హాయిగా అనందంగా ఉండాలని, విభవ ఉగాది యింకా నెలరోజులు వున్న ప్పటికీ, ముం దుగానే వభాకాంక్ష లంద జేస్తున్నా నుక్జి డి రాము నందిగామ శ్రీచందూర్ గారికి:నమ స్తే. సుమార ఒక ఏడాదిగా మొతో ఒక గంటసేపు మాట్లాడాలని (ప్రయత్నిస్తున్నాను- అ కుదరడం లేదు.... 'జగతి' అందగానే ఉత్తరం (వాదామనుకుంటాను గాని గ్రద్ద ద... ఏదో యడ్వ౦చర్ చేయకుండా వృురీడలేను, చేతులు కాలి కాలి అలనా పోయింది. ఇతరులకు వువ్వులిచ్నే దాన్నేగానికాల్బలేదు- కాలేవినాచేతు? కదా! “అనామిక ప్లాష్! ప్రకటన పక్క "పేజీలో చూస్తున్నారు క్ద్రోం “అనామిక తిరిగీ ప్రారంభిస్తున్నాను. నా ఆలోచ; కార్యరూపం దొల్బడానికి కొద్ది నెలల పట్టవచ్చు, ' ప్రతి గురువారం' పూ ర్రి క బదవాలని వుంది. మొవద కాపీన్సం! పంపండి -భద్రంగా మావోరి ద్వార మోకు తిరిగి అంద జేసొన్ను,
విజయవాడ
సారాసారము బూను నింద్రియములన్ శాసించు లజ్ఞాన్వితుం డై రాజిల్లు బశాంతిజేకొను నరుం డంచాక నెందాక దు ర్వారంబుల్ (శ్రతిమార్గగాములు నుదార భూధనుర్ము క్రముల్ నారీ వీక్షణ బాణముల్ చొరవ విన్నాణంబుగా డెందమున్
అధర స హౌరి
సాధుసజ్ఞనులతో జగడమాడిన గీడు కవులతో వైరంబు గనిన గీడు పరమదీనుల జిక్కబట్టి కొట్టిన గీడు. బిచ్చగాం[డను “దుఃఖే పెట్ట గీడు నిరుపేదలను గని నింద జేసిన గీడు పుణ్యవంతుల దిట్టటోవ గీడు సద్భక్తులను దిరస్కార "మాడిన గీడు గురుని ద్రవ్యము దోచుకొనిన గీడు దుష్టకార్యము లొనరించు దుర్దనులకు ఘనతరం _బెన నరంకంబు గట్టిముల్లె భూషణవికాన శ్రీ ధర్మ పుర నివాస దుష్పనంహార నరసింహ దురితదూర
నరసింహా శతకం
అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సొధంబు దా
పల మందార వనాంతరామ్నత సర్వ (ప్రాంతేందు కాంతోరులో తల పర్యంక రమా వినోది యగు నాపన్న (ప్రసన్నుండు వి హ్వల నాగేంద్రము “పాహి పాహి” యన గుయ్యాలించి సంరంభ్లియై
--పహోతన భాగవతం" ) = జూన్ 1988
స చా చలా ళ
రాజరొజెశ్వరి వారి “ఆప్తమి తులు”
“ఆ ప్రమ్మితులు' అనగా స్నేహ ధర్మంలోని బొదార్యమూ, బొన్నత్యమూ స్నేహాభిలాష పట్ల మానవునికిని గల తృష్ణ, కొంతలో కొంత అయినా వ్యక, మవుతాయేమో అనుకున్నాము. ఈ నిర్మాతలు అటువంటి భేషజాలు ఏమో 'పెటుకోక, నేటి (పేక్షకులు ఎటువంటి సన్నివేశాలూ సందర్భాలూ చూడ నిచ్చగిసారో, అటువంటివి మాత్రమే కల్పించి, వాటికొక కధారూపం యిచ్చి, వెండితెర కెక్కించారు. ఇద్దరు మిత్రు లలో ఒకతను మొదటినుంచీ త్యాగ శీలుడు ; రెండవతను కడపటివరకు దుష్కార్యాలు వేని వీవరి దృశ గంలో మనకోసం పోలీసులకి వశమవుతాడు. -... ప్రకాశ్ (ఎన్. టి. రామారావు), శేఖర్ (కాంతారావు), విరకాల స్నేహి తులు. శేఖర్ వ్యాపారంలో, ప్రకాశ్ కార్యదర్శిగా పనిచేస్తూంటాడు. శేఖర్ . ధనవంతుడు, (ప్రకాశ్ బీదవాడు. కాని (పకాళ్ చెల్లెలు విమల ప్రై (కృష్ణకుమారి) శేఖర్కి కొంచెం అభిమాన్ం. ఇలా వుండగా వ్యాపారరీత్యా బెంగుళూరు వెళ్లిన (ప్రకాళ్, కామేశ్వరరావుగారి (రేలంగి) కూతురు కోకిలతో (రాజు సులోచన) పుస్త కాలషాపు దగ్గర పరి చయం ఏర్పరుచుకొని, అ పరిచయాన్ని
8
నెమ్మదిగా ప్రణయంలోకి దింపుతాడు. 'మారీడ్ లైఫ్" పుస్తకం కొనడంలో పరాయి మగవాడితో పంతం పటిన ఈ కోకిల, పెళ్లి కాకపోయిన పతివక్రా ధర్మం పాటిస్తూ, పకాశం కోసం వివ౦ వరకు కని ఎట్టుకునుంటుంది. ఎం ఈ లోగా శేఖర్, తన భ్లాకుమార్కెట్ భాగస్వామిమై, పేవరువ్ట్ విసరగా అతను బావడం, ఈ హత్యా నేరాన్ని ఆదర్శమితుడెన (పకాశ్, తనపెన వేనుకొని ఆరేళ్ళు జైలు కెళ్ళడం, విమల తల్లి మరణం, విమలని శేఖర్ రహస్యంగా పెళ్ళాడటం, శేఖర్ తలి కమలమ్మ (కన్నాంబ) పెదింటి పిల తన కొడుక్కి చేదామనుకోవడ్డ్, గర్భవతి అయిన విమల, తనకి జరిగిన అన్యాయం చెప్పుకున్నా కమలమ్మ వినకపోవడం, కోకిలను పొందాలని శేఖర్ క్ముటపన్నడం, కారాగార వాసం గడిపీవన్నిన ప్రకాశ్, కొన్ని అవరోధాల తదుపరి నిజం తెలుసుకోవ డం, యివన్నీ అయ్యాక దుష్పుడు జైలుకి
ళు
వెళాడు - కద ముగుస్తీంది. ఈ
జట
జనరంజక చిత్రానికీ దర్శకులు కలి. నాగభూషణం,
రాయన్నార్ చందూర్ సమిక్ష 'జగతి' = జూన్ 1968 ¥-
|
జగతి - జూన్ 1988
భధ భ భధయ భళా షభ చను భఖ భధ PPP
స్వీయ చరిత్ర కళాప్రపూర్ణ చిలకమర్తి! లక్ష్మీనర సింహం రవించిన శతాధిక (గ్రంథా లన్నీ ఒక ఎత్తూ, ఆయన నం ఒక్కటే ఒక్ ఎత్తూనూ! స్వీయ చరిత్ర సాహిత్య "పక్రియ కాక పోవచ్చు. చి త్రవద్ధితో విత్రించగలిగితే కల్పనకన్న వాస్తవికత హృద్యంగా రాజించ గలుగుతుంది. సరిగ్గా అదే విజయం చేకూరింది చిలకమ “ర స్వీయ చరిత్రకు. ఆయన తన స్వీయచరి తను ఒక వాహికగా వినియోగించుకొని, సమకాలీన చరిత్రకు దర్పణం కలి పించారు. నూరేళ్ళ పైబడిన జాతి బరి త్రకు ప్రాతినిధ్యం సమకూర్చారు. ఎందరో గొప్పవ్యక్తులూ వారి భోగట్టాలూ ఆద్యంతమూ దర్శన మిస్తూ మనోహరంగా సాగిపోతుందా గ్రంధ్ధం. --సోమనుందర్ (స్రవంతిలో
“రుద్రవీణ '
ఆతడు రూపంలో వామనుడు. కాని కవితా రూపంలో త్రివిక్రముడు. అతని కలం అగ్నిధార. అతని గళం రుద్రవీణ. అతడు అచ్చమైన, స్వబ్భ మైన కవి. అభిలాంగధ్ర కవి, అతను
జగతి * జూన్ 1988
ఎవరోకాదు. “తెలంగాణ కోటిరత్నాల వీణ అని నినదించిన దాశరథి కృష్ణ మాబార్య. వరంగల్ _ జిల్లాలోని గూడూరులో సామాన్యమైన “మధ్య తరగతి కుటుంబంలో అరువదేండ క్రితం జన్మించిన శ్రీ దాశరథి, బమ్మెర్ పోతనలా సహజకవి. ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రుడు. నూటికి నూరుపాళ్ళు స్వాతంత్ర యోధుడు, నిజాం నిరంకుశ పాలనకు ఎదురు తిరిగిన కవి పుంగవుడు. అక్షరాలను అగ్నితూటాలుగా మార్చగల శక్తి అతనికి ఊంది. అభ్యుదయ నిరోధక శక్రులపె శతఘ్నులు 'పేలుస్తూ అగ్ని వర్షం కురిపించాడు, ప్రతీకార జా జ్వాలలు (ప్రజ్వరిల్ల జేశాడు. అందుకే అతని కవిత అ రోజుల్లో నిజాం నవాబును గదె దించడానికి ఎంతగానో దోహదం చేసీంది. తెలంగాణాలో ఊరూరా తన కవితా గర్జన వినిపించాడు. ఎందరో యువకులకు స్ఫూర్తి కలిగింవొడు, “అకాశవాణి' లో ఉద్యోగిగా.
“రెంటాల "స్వాతి" వార పత్రికలో ఆ రోజులు
1921లో: అవి సహాయ నిరొ కరణ ఉద్యమం రోజులు. అప్పుడు
పంజాబు దురంతములు జరిగినవి. అ సందర్భంలో కాంగెను కమిటీ తర ఫున మోతీలాల్గొరు వాటి గురించి, వివారణ చేయాలంటే బిటిష గవర్న మెంటు చేయలేదు. కాంగెసే నెహ్రూ కమిటీని ఏర్పాటుచేసి పంజాబులో ఏమేమి జరిగిందో దానిగురించి పెద్ద రిపోర్టు తయారు చేసింది ఇంగ్లీషులో ....గొల్లపూడి సీతారామ శాస్త్రిగారు ఉద్యోగం మానేశారు. గుంటూరులో బొలామంది ఉద్యోగాలు మానేశారు. పెద్ద పెద్ద లాయర్సు (ప్రాకీసు మానే bia) శారు. మళ్ళా |ప్రొకీసు లేనివారు కాదు. హయ్యోస్ట్ (ప్రాక్టీసు ఉన్నవారు మానే కారు. గుంటూరులో కొండా వెంక టప్పయ్య పంతులుగారు, గొల్లపూడి సీతారామళాస్త్రిగారు, బారిస్టర్ ఉన్నవ అక్రీనారాయణగారు తరువాత బెజి
్గ [1 ‘ wf 4 హి ళల
Wey e
40
జా.
|| 1110
వాడలో కాశశ్వరరావుగారు, బ్రీఫ్లెస్ వాలాన్ కాదు మానేసినది. లింగ రాజుగారు, తరువాత కాకినాడలో బులును సొంబమూరి గారు కూడా ప్రాక్తీను తేక మానేసినవారు కారు, రేపు పరీక్ష పాసై ప్రాక్టీసు చేద్దామను కున్న ఎన్. ఎన్. వరదాబారి, నేను, తెన్నేటి విశ్వనాధంగారు ఆయన పెద లాయరు. వి. వి. గిరిగారు పెట్ లాయరు. ఆయన చారిసరు. ఆయన కూడా మానేశారు. ఆయన తండి జోగయ్యపంతులుగారు. వారి యింటికి వెళ్ళడం భోజనాలు చేయడం. ప్రకాశం గారి వెంట తోకలా నేను కూడా వెళ్ళే వాడను,
వారు గోవిందరావు “గాంధీ క్షేతం'లో
వెన్నా దన క సహా కమల వత్తు ల్లా
fe శ / ల OP టల 5 ph a ఖీ క
వెడి చెడి మెడి ఎడి + ఎెడి చెడి వెడి చెడి? చెడి చెడి చెడి వెడి
హెలికాపరు
భారత = అమెరికన్ సంయుక్త పథకం క్రింద “నారాన్ ఏవియేషన్ సంస్థ తయారుచేసే హెలికాప్టర్లలో మొట్టమొద టిది ఈ సంవత్సరాంతోనిక్రి మద్వొస్ ఎగుమతి ప్పాసెసింగ్ జోన్ నుంచి అకాశంలోకి ఎగురుతుంది. ఈ పథకం ని తొలిదశలో ఒక అయిదు క పీట హెలికాప్టర్ని, ఓక రెండు సీట్ల హెలికొప్టర్ని తయారు చేయాలని నిర్ణయించి “నట్టు వెల్లడించారు. అమరికాకు చెందీన 'బృంటే హెలి కాప్టర్స్' సంస్థ డిజైన్ గల ఈ హెలి కాప్టర్లను అతిముఖ్యమైన వ్యక్తుల సుయాణాలకు, స్ట సందర్శనకు, పోలీస్ గస్తీకి, అపీదలో విక్కుకున్న వారిని రక్షించే కార్యకృమాలకు, సినిమా షూటింగులకు, పంట పొలా అపై క్రిమి సంహారక మందులు చల్లడానికి వినియోగించవచ్చు. 'బృంట్లీ 805" రకం హెలికాప్టర్లో అయిదు గురు కూర్చొనడానికి వీలుంటుంది. ఇడి గంటకు 120 మైక్ గరిష్ట వేగంతో పృయాణించ గలుగుతుందీ. శ్రాగా “వీ - నీవి అనే' మరొక రకం
జగతి = జూన్ 1988
హెలికాప్టర్ రెండు సీట్లు కలిగివుండి, గంటకు" 100 మైళ్ల గరిష్ట వేగంతో పృయాణించ గలుగుతుంది. తొలి
దశలో తాము జరిపే హెలికాప్టర్ల నిర్మాణం దాదాపు విడి భాగా లను జతకూర్చడం మాదిరిగా
వున్నప్పటికీ పూ ర్తి నాణ్యత కోసం ఈ కార్యకృమాన్నంతటినీ అమెరికన్ నిపుణులు పర్యవేక్షిస్తారు. ఈ హెలి కౌప్టర్లను పూర్తిగా ఇండియాలోనే wa సేందుకై తమ నంస్థకు
లైసెన్సు లభించగలదన్న ఆశాభావోన్ని ారోన్' అధ్యక్షుడు వ్యక్తం చేశారు. ఇండియాలో నిర్మితమయ్యే ఈ హోలి కొప్టర్ట పట్ట ఇటలీ, టర్కీ, ఆ స్ట్రేలియా, బటన్ ఆన క్తి చూపుతున్నాయి. అమె రికానుంవి తెచ్చిన ఈ రకం (అయిదు సీట్ట) “హెలికాప్టర్ని విలేకరులకు, ఇతర _ ఆహ్వానితులకు పృదర్శించి చూపారు,
కలంకారీ కోణార్క్ - కట్టడంలో గానీ, తాజ్ మహల్ కట్టడంలో గానీ ఎక్కడా సిమెంట్ వాడలేదు. అయినా ఈ రోజు మనం సిమెంటు కొరత
న్నే
కారణంగా వాలా భవనముల నిర్మా ణము ఆగిపోవడం చూస్తుంటాము. ఎప్పుడైతే మనం ఏచైనా కొ త్ర దానిని చూస్తామో, అదే “పనికి అంతకు ముందు సుండీ ఆచరణలో ఉన్న వాటిని గురించి మరచిపోయి కొ త్ర దానిపె మోజు పెంచుకోవడం సహజమై హోయింది. కలంకారీల కథ కూడా ఇలాంటిదే. ఈ కళారూపము చాలా పావీనమైనది. అనేక శ తొబ్దాల వెనుకటిది. ఇది పుభుత్వపు సహాయం పొందినా, కొన్ని చౌక పృుత్యామ్నా యాలు ఈ కళని ఒక మూలకు తోసి పుచ్చుటచే అభివృద్ధి చెందలేక పోయి నది. అంతేకాక ఈ కళకు బహుళ పుజాదరణ లభించలేదు. దీని గురించి బాలా తక్కువమందికే తెలుసు. ఈ కలంకారి కళలో గుడ్డపై మొదట విశాల నమూనాలు గీసి ఆ తరువాత వాటిని రంగులతో నింపుతారు. విత్సాలు వేయుటకు కొందరు “కలము” ను మరికొందరు 'ద్దాకులు' ఉపయో గిసారు. కలంకారీ పుట్టుక బాలా సందేహాలతో కూడుకొని యున్నది. ఒక నిర్దిష్టమైన అవగాహన లేదు. కొందరు ఇది మవిలీపటణంలో ఆవిర్భవించినదని, మరికొందరు తిరు పతి సమిపంలోని శ్రీ కాళహస్తి దీని జన్మస్రలం! అనీ వాదిస్తారు. ఈ కలం కారి కళలో పర్పియన్ కళకు సంబం ధించిన కొన్ని అంశాలు స్పష్టంగా కన్పిస్తాయి. కాబట్టి ఈ కళను ముస్లిం రాజులు పృవేళ పెట్టారనే వాదోన కూడా ఉన్నది, ఈ కలంకారి పుట్టుక
+2
ఏది ఎమైనా, ఈ కళ మ హోజ్ఞ్వలమై కనుల నాకర్షించు విధంగా ఉంటుంది. ప్రస్తుతం, సీరలు, చె బెడ్షీట్టు, గోడకు వేలాడదీయు పటాలు మొదలగునవి ఈ విధానం ద్వారా రూపొందించ బడుచున్నవి. సాధారణంగా ఈ కలం కారి కళాకారులు వేదాలు, పురాణాల లోని చిత్రాలను చిత్రించడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. ఈ వితృలేఖనము చేతితో అతి జొగుత్తగా గీయబడుతుంది. దీనికి ముతక బట్టనుపయోగిస్తారు. మొదట ముతక బట్టను ఆవుపేడ నీళ్లలో నానబెట్టి తరువాత మరల, కరక్కాయనీళ్లలోః నానబెడారు. ఈ విధానము గుడ్డను తెల్లగా వ మెరిసేలా చేస్తుంది. డి జైనులు వేయడంకోసం సాధారణంగా ఉపయో గించే రంగులను “గుల్మాల' నుండీ (మృదువె వైన మొక్కలు - వేర్లు) తీసి బెల్లంతో కలుపుతారు. ఈ విధానం బౌలా శ్రమతో కూడినది కావడంచేత కళాకారుడు ఒక రోజులో ఒక మోటరు గుడ్డను మించి రంగించలేడు. ఈ విధంగా రంగించిన గుడ్డను చభ్యుమైన నీళ్లలో నాన్చి జాగ్రత్తగా ఎండ బెడారు. ఎరిడిన ఛరువాత గుడ్డను సీ్లతో వున్న రాగి పాతలో అనేస కోన్ని రకొల బెట్ట బెరడు, ఆకులతోపాటూ ఉడకబెడారు, ఈ విధానం ఎక్కున సమయంతో కూడుకొన్న ఫలితంగా ఈ కలంకోరి ఉత్పత్తుల ధరకూడా అధికంగా ఉంటుంది. అందువే సొమాన్య మానవుడికి ఇవి అందు
లో ఉండవు. వీటిని కొన్నవారు.
జగతి + జూన్ 1988
మాతృము ఇవి తమ హోదాకు విహ్నాలు అని తృ ప్రిపొందుతారు. కామ్ ఎందుకు ? అమెరికా కృమిణ దృవ్య రహిత సమాజంగా మారుతున్నదని పండి తులు, అరికవేత్రలు కొన్ని సంవత్స రాల కితం నుంటి ఊహిస్తూనే వున్నారు. కాగా, ఇప్పటి పరిస్థితిని బట్ట చూస్తే = వారి అంచనాలు నిజ మవుతున్నాయేమోనన్న అభిప్రాయం కలుగక మానదు. అమెరికాలో' నగదు" అనేది ఎప్పటికీ అదృశ్యం కాక పోయినా ఇప్పుడక్కడ దేశవ్యాపంగా పెక్కు చిల్లర దుకాణాలలో డాలర్లకు బదులు" టెల్లర్ మెషీన్ కార్డు లను అంగీకరిస్తున్నారు లక్కీ స్టోర్స్ ఇన్ కార్పొరేటెడ్ అనే ఒక సూపర్ మార్కెట్ వ్యవస్థ కాలిఫోర్నియాలోని తన 886 దుకాణాలలో మూడు వందలలో ఈవిధమైన క్యాష్లెస్ చెల్లింపులను అనుమతిస్తున్నది. కాగా, నగదుతో పని లేకుండా బెల్లర్ కార్డు" ల ద్వారా కృయవికృయాలు "ఎక్కువగా పెట్రోలు బంకులు, దుకాణాలు, సూపర్ మార్కెట్లలో జరుగుతున్నాయి. “ఎక్సాన్ కార్పోరేషన్ అనే సంస్థ 1986 లో తొమ్మిది రకల సుమారు 2,000 సర్వీస్ సే శ్టేషన్షలో ఎలెక్ట్రానిక్ పేమెంట్ టెర్మినల్ ఎను ఏర్పాటు చేసింది. “మెబిల్ fous కార్పొరేషన్” సర్వీస్ _ స్టేషన్లలో ఏర్పాటు చేసిన 110 జ న వొషింగ్లన్ - బాల్టిమోర్ ప్రాంతంలో
జగతి = జూన్ 1988
నెలకు సుమారు 27,000 టానా క్షన్స్ జరుపుతొయి,
భిలాయ్
సరిగ్గా 38 సంవత్సరాల క్రితం 1955" ఫిబృవరి నివ తేదీన భిలాయ్ ఉక్కు కర్మాగారం నిర్మాణంపై భారత - సోవియట్ యూనియన్ దేశాలమధ్య తొలి ఆర్థిక ఒప్పందం కుదిరింది. ఉభయ 'దీశాల మధ్య పరస్పర లాభదాయకమైన బహుముఖ ఆర్డిక, సొంకేతిక సహకారానికి యీ ఒప్పందం నాందీవాచకం పలికింది. . ఏ వర్థమాన దేశంలోనైనా ఉక్కు పరిశ్రమ్, స్వావలంబన సాధించాలన్న ఆ దేశ ప్రజల ఆకాంక్షలకు చిహ్న ప్రాయంగా వుంటుంది. ఒక పటిష్ట మైన ఉక్కు పారిశ్రామిక రంగం ఏర్పడటం భారతదేశానికి అత్యంత పాధాన్యంగల విషయం. భారత దేశం స్వాతంత్య్యానంతరం స్వయం సమృద్ది, స్వావలంబన సొధించడంలో ఎంతో పుగతి గడించింది. భిలాయ్, బొకారో ఉక్కు కర్మాగారాల్లో విస్తరణ కార్యకృమం పూర్తి అయిన తర్వాత, విశాఖపట్టణంలో ఉక్కు. కర్మాగార నిర్మాణం పూర్తి అయిన తర్వాత దేశంలో ముడి ఉక్కు ఉత్పత్తి 17.5 మిలియన్ టన్నులకు చేరుకుంటుంది. భిలాయ్ ఉక్కు కర్మాగారం చురుకుగా దేశంలో అత్యంత ఉఊత్సాదకతగల జవహర్ లాల్ నెహూ దీనిని భారతదేశపు ఆధునిక ఆలయమన్నారు.
13.
gen
June 1998
JAGAT,
“శుమకోసం
యణ. ప్రచురణ: విశాలాంధధ పబ్దిషింగ్ హవుస్, విజ్ఞాన భవన్, 4- als 48ర్~ బ్యాంక్ స్రీట్, హైదరా బాదు. వెల: రు. 10-00.
కాం[గెసు చరిత్రతో పెనవేసుకొని పోయిన భారత స్వాతంటత్య పోరాట గాథలో ఒక నల్లని మరకవంటిది “ఖిలాఫత్ వుద్యమానికి యిచ్చిన మద్దతు. సంస్కరణలతో అభ్యుదయం వెపు టర్కీని నడిపించే [ప్రయత్నం చేస్తున్న కెమాల్పాషాకి వ్యతిరేకంగా నడిచిన వుద్యమమిది. దాని మాట అటుంది, టర్కీలోని భూస్వామ్య వ్యవస్ట [కింద నలిగిన (ప్రజల కడగండ్లను గురించి చెసే ప్ప యో నవల చదువు తూంటే వారి 'జీవితాలకూ మనకూ వున్న పోలికలకు ఆశ్చర్యం వేస్తుంది.
టర్కీలో కానీ, చంబల్ లోయలో కానీ ఒక హరుడు బందిపోటుగా మారి అడవుల్లోనూ కొండల్లోనూ . సమాజ నాగరికీతకి దూరంగా 'రహన్య జీవితం కొనసాగిస్తున్నాడంటే, దాని వెనక సమాజం అతనికి చేసిన అన్యాయమే కారణం అయివుంటుంది. చంబల్
జగతి = జూన్ 1988
Pas భాభ టు భయా
లోయలో బందిపోటుగా మారిన వారిలో ఎక్కువ మంది (గామాలో వారి చిన్న భూఖండాలు గామ పెత్తీం దారులో, భూస్వాములో కబశించడం వల్ల న్యాయస్థానాల్లో వారికి న్యాయం చేకూరే అవీకాశం ఏమాత్రం లేక. పోవడం వల్త వారు అమాదిరిగా అయ్యారు. తల్లితో కలిసి సాగు న. కాస్త చెక్కనూ, భూస్వామి అగా సి స్వాధీవం వేసుకోవడమే కాకుండా, తల్రీకొడు కులను జీతం బత్తెంలేని బానిస నవుకర్లుగా వుపయోగించుకుంటాడు. (గామంలోని మిగతా (ప్రజల స్థితీ యి? తకంటె మెరుగయినదేమో కాదు, మహమ్మద్ విన్నతనం నుండీ తిరుగు బాటు మనస్తత్వం కలవాడు. ఒకసారి పారిపోయి |పక్కవూరి పెద్దమనిషి సులేమాన్తో అంటాడు. ha పిల్లల్ని కొట్టారట. పిల్లల చేత బం వంతాన పోలాలు దున్నించరట. & వూళ్లో ముళ్ళకంపలు సెరగవట అందుకని నేను ఆ వూర పోతున్నాను.”
వీటికి తోడు మహమ్మద్ (గ్రేమింవిః హావీ అనే అమ్మాయిని, అగా బః
వంతాన తన మేనల్లుడికి యిచ్చి పెళ్ళి “చేయాలని చూస్తాడు. మహమ్మద్, హావీని తీసుకొని పారిపోవాలని [పయ త్నిసాడు. అగా తన అనుచరులతో వచ్చి చుట్టుముడతాడు. జరిగిన కాల్పు టి
లలో అగా మేనల్లుడు వెలీ మరణిస్తాడు. అగాకి దెబ్బలు తగులుతాయి. మహ మ్మద్ కొండల్లోకి పారిపోతాడు; హావీని జైలుకు పంపుతొడు ఆగా.
కొండలో, గుహలో వుండే బంది 1 se) ౧ పోటు ముఠాలతో చేతులు కలిపినా మహమ్మద్ చివరివరకూ (పేమకోనం, భూమికోసం, పరితపిసాడు. తన స్వ్యగామం దెయర్ మెనోలుర్లో ప్రజలకు స్వంత భూములు (ప్రసా దింబాలనే అకాంక్షతో, (ప్రభుత్వం ఆమ్నెస్టీ (క్షమాప్మతం) జారీ చేశాక
ర్ అ ఎమ బ్ర (గ్రామంలో ప్రవేశించి, ఆగాను చంపేసి ప్రజలకు విముక్తి కలగజేసాడు. పోలీసు కాల్పులలో హావీ, కొడుకూ మరణిస్తాడు. మళ్ళీ డేగల కొండలలోకి పోయి అంతరానమవుకొాడు మహ థి మ్మద్.
నవల విన్నదైనా టర్కీ దేశపు.
_గౌమాల్లోని సామాన్య పజల ఆచార వ్యవహారాలూ, వారి విన్ని విన్ని .శోర్కెలూ, ఆశలూ, రాళ్ళూ, ముళ్ళ కొంకలూతో నిండిన పొలాలు, . చెమటోడ్చి పనిచేసి నాలుగు గింజలు 6ండించడానికి పడే శమ, వారి అకలీ- నువన్నీ పాఠకుల మనసుకు తాకు కొయి. కథనం అంతా అత్యంత సహజ సన శైలిలో ఆ ప్రజల జీవిజాలవలెనే లకు దగ్గిరగా నడుస్తుంది. ఎక్కడా
గరి
కృత్రిమమైన వర్ణనలూ, నినాదాల భేష జాలు కనపడవు.
చెకుముకి రాయితో నిప్పు చేసుకున స్థితిలోవున్న అప్పటి వ్యవస్థతో హోలి సే యిప్పుడు టర్కీలో గానీ మనదేశంలో గానీ ఎంత మార్పు వచ్చిందో అని పిస్తుంది.
అనువాదం బాగుంది. మాతం కొన్నిబోట్ల అదర, భాయీ అని యిట్లా రకరకాలుగా అనువదించారు. మూల రచయిత యషార్ కెమాల్ గురించి రెండు వాక్యాలయినా ఎక్కడా లేకపోవడం కొంచెం బాధాకరమైన విషయం,
“సాహిత్య మిమాంస' - ప్రచురణ అసోసియేషన్ ఆఫ్ కాలేజ్ 'లాంగ్వేజ్ టీచర్స్, తమిళనాడు. కాపీలకు : డొఃవి ఎమ్, నాయుడు, డి - 2, లయొలా కాలేజీ స్టాఫ్ క్వార్టర్స్, చూలమేడు హైరోడ్ - మద్రాను - 94, ఒకొక్కటి వెల:రు 6-00.
ఆరు నెలల కొకసారి వెలువడే ఈ (ప్రచురణ, మ్రాను నగరంలోని వివిధ కళాశాలలలో బోధీంచే భాషా అధ్యాప కులు బేస్తున్న కృషీ, తెలుగులో వుత్తమశ్రేణికి చెందిన విమర్శనాత్మక సాహిత్యాన్ని అందరికీ అందించాలనే సత్సంకల్పంతో యీ సాహిత్య మూ మాంసి ను వెలువరిస్తున్నట్టుగా వారు చెబుతున్నారు.
ఈ వ్యాసొల్లో అధునిక, |ప్రొవీన తెలుగు సాహిత్యాలకు నంబంధించినవీ భాషాశాస్త్రం గురించీ, (ప్రొవీన తమీళ
fy క అమి ణి *
“అన్న”,
జగతి = జూన్ 1988
సాహిత్యం గురించీ, పి. ఉమ, వి. మునిరత్నం నాయుడు, ఎస్ శమంతక మణి, వీరారెడ్డి, శాయి ప్రసొద్, జయ భారతి, జి. వెంకటస్వామి, వె వి. ఎస్ ఎస్. ట్, మూర్తి, కెవి రమణమ్మ .మున్నగువారి రవనలు వున్నాయి.
అంతా సాహిత్య సంబంధమే కాకుండా లాటరీల గురించి కూడా ఒక వ్యాసం ఉంది.
“భాషి విషయంలో అందరూ ఒకే “విధానం అవలంబించలేదు. కొందరిది 'శిష్టవ్యావహారికమైలే మరి కొందరిది సరళ (గాంధికం, ఏమైనా చదవడానికి వాగున్నాయి.
ఈ “సాహిత్య మోమాంసి కు సంపాదకులు వై. వి. ఎన్. ఎస్. ఎన్. మూరి మూమాంనయే కాకుండా యండ మూరి ' వీరేంద్రనాథ్ రచనల మోద .ఎ.వీ సాయిప్రసాద్ రవింవిన అనుశీల 'నాత్మక విమర ఎకు కూడా సొనం కల్పిం వారు. ఉన్నత (ప్రమాణాలుగల రచన లకు “సాహిత్య మొోమాంసో సొనం శల్పించగలదని ఆశిస్తున్నాము.
ఖః * * వరాలు (గేయకావ్యం) : రచన: “డి. సుజాతాదేవి. ప్రచురణ : స్పందన ల సాహితీ సమాఖ్య, 26 -162, బుట్టాయి పేట, మవిలీపట్నం- 5:21 001. వెల: రు. 8-00. పేపర్లో ఆ మధ్య ఒక వార్త వచ్చింది. కర్ణాటకలోన్ ఒక వూళ్లో ఒక యువతి ఒళ్ళు కాలి చనిపోతుందీ దీనికి కారణం భర్త, అత్తమామలే అని తెలుసుకున్న ఆ వూరి [ప్రజలంతా
జగతి = జూన్ 1988
ఏకమై ఆ కుటుంబానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపి, పోరాడీ ఆ వూళ్లో ఆ కుటుంబానికి స్థానం లేకుండా చేస్తారు. చట్టానికి కళ్ళు లేకపోవచ్చు గాని [పజలకుంటాయి.
“ఈలాంటి ఆగడములిక సాగ నీయమనుచు, వూరు నాడేకమై వర దయె పొంగె---”* అంటూ యీ గేయకధ ముగించారు. సుజాతాదేవి, పండుగకి వరాలు పుట్టింటికి వస్తుం దని ఎదురుచూస్తూ వుంటుంది తల్లి చిన్ననాటి అల్లరీ, “ముచ్చటలూ నెమరు వేసుకుంటూ. “అంతలో తండ్రి కబురు తెస్తాడు, వరాలు వురివేనుకొని వని పోయిందని! వరాలు చివరి వుత్త రంలో తనది పంజరపు బతుకయిం దనీ, భర్త, అత్రమామల అశలకూ, కోర్కెలకూ అంతులేదనీ, అందుకే శాశ్వతంగా సెలవు పుచ్చుకుంటు న్నాననీ (వాస్తుంది. అవి అక్షరాలు కావు “అతివ కన్నీళ్ళు.... కడగళ్ళు.”
పూర్ణమ్మ, కిన్నెరసాని, స్నేహలత (రాయ ప్రోలు), యిప్పుడు వరాలు - కన్నీరు కురిపించే కౌవ్యాలు = ౪ నాయికలు ఆయాకాలాల్లో ఆడపిల్ల
లకు జరిగిన, జరుగుతున్న దురాశ తాలకు ప్రతినిధులు. బాధనీ, దుఃఖాన్నీ కూడా సుతిమెత్తని మాటలతో చెప్ప గల (పతిభావంతులు సుజాతాదేవి. “నిదురబోతే కలలు నిలువునా ఒణి కించు, మెలకువొసే గుండె భయంతో
అలాడు, np)
సరోజినీ | పేమ్చ ౦ద్
17
Wr
క
et di,
A Ff rr
ఖ్ 1 hes ల 47
Tig
ఇ క | ఖః
Mh Att Wea CONN (న. సన Cos WAY ve WAN
GEMIN CHEMICAL PAE TE © MACHMIHPATHAM 5200} YE
+ 0 Foe శీ id
1 /
|
..
నానన
(/ wif |
bath, tu 3h
{ty
yi (
|.
|
00
JAGAT! June 1988
వ నె
ఈాజ్కమల్పీలింస్ ఇంటర్నేషనల్ సమర్పించు
వ
న!
న య మసన స నమన 0!
మార్చి 5, 1988
“ఆద రాలు వుండగానే సరిగాదు- వౌటిని ఆచరణలో పెట్టగల అవకాశం కూడా వొనగూడాలి.... స్పార్టకస్ కాలంనుందీ సంఘంలో బల ప్రదర్శ నకి ఒక స్టానం ఉంటూ వుంది. అయితే, అది పఫబలంగాక రక్షణ కవచమైనప్పుడే గుర్తింపు నొందు తోంది,” = అన్నారు కమలహాసన్, సవేరా మినీ కాన్ఫరెన్స్ హాలులోని (పెస్మోట్ సంర తమిళంలో విజయం సాధించిన “సత్యా విత్రాన్ని “సత్య సందేశం అనే పేరుతో, తెలుగులో (రాజకీ) విడుదల చేస్తున్నారు. కమలహాసన్, అమల యిందులో ముఖ్యులు ; శివరంజని, ఢిల్రీ గణేష్ మున్నగువారున్నారు. “రోజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్” నిర్మించిన ఈ సంచలనాత్మక చిశానికి దర్శకులు: సురేష్ కృష్ణన్... హాలీవుడ్లో మాదిరి, ఒక సట్పడు ఒక్ బితం పూర్తయాక గొని మరొక చిత్రంతో నటించకుండా వుండటంవల్ల కళాత్మక విలువ పెరుగుకుందనే కమలహాసన్ సూచన భౌలా బావుంది, నటులతో బాటే మిగతా సాంకేతిక
జగతి = జూన్ 1988 2
నిపుణులకి కూడా కొంచెం ఊపిరి పీల్చుకొనే వ్యవధి ఉంటుంది ; కొత్త (పయోగాల పట్ల అనక్తి కలుగుతుంది. కళకు మేధస్సూ హృదయమూ కావాలి - కంప్యూటర్ వల్హ అయేపని కాదది.
వ 06
“సినీరంగంలోకి వచ్చినవారు, ఒక పక్షాన అది వొదిలి వెళ్ళలేరు కాని, శంకరాభరణం మంజుభారవి మాతం తను నాట్య కళకే అంకీతమవాలని నిశ్చయించుకొని, ఆ వెలుగు జిలుగుల (ప్రపంచం వొదిలేసి నాట్యకళకు వన్నె తెస్తోంది” - అన్నారు ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షులు వెంకటేశ్వరన్, “కళారంజని" వారు రాజీ సీతయ్ హాలులో ఏర్ప రిదిన కూవిపూడి నాట్యప్రదర్శన నంద ర్భంగా. *కళారంజని అధ్యక్షులు రమణయ్య రాజా, తమ సొంస్కృతిక నంస్ధ ముప్ఫయి సంవత్సరాలుగా లలేతకళల అభివృద్ధికై కృషి వేస్తోం దన్నారు. ఇక మంజుభార్గవి నాట్య (ప్రదర్శన ఎంత రమణీయంగా రస (ప్రపూర్ణంగా ఉన్నదంటే ' మరకతమణి మయశీలా” చేస్తున్న ప్పుడూ, సత్యభామ
విరహం కరవరణాలు నేత్రయుగళి
19
భావదీప్రీతో వెల్లడిస్తున్నప్పుడూ, అన్న మయ్య ' సలుకుశ్రీపీ పదకవితా పారి జాతంలా సామాజికులని మెప్పిస్తు న్నప్పుడూ తన విద్యా కొళలంలో లీనమై (పేక్షకులని పరవశీంప జేసింది. చూపువాసి పొడగరి అయినప్పటికీ ఆ విగ్రహంలో లావణ్యరేఖలు వెదజల్లే
సౌకుమార్యం ఉంది.... నట్టువాంగం: వెంపటి చినసత్యం; గాత్రం: కనకదుర్గ,
.08
'“కాకవహల్ నిర్మాణానికి రాశ్లి త్తిన కూలీలెవ్వరు % ?% అని (ప్రశ్నిం చారు be. ఆ కూలీవర్గానికీ "పెట్టు బడిదారులకీ మధ్య జరిగే ఘర్షణే త్య కథ - అన్నారు వితకధా రనయిత ఛీశెట్టి లక్ష్మణరావు - 'గుడ్లక్'తో సాయికిరణ్ వారి “కూలీ చిత్రంలోని గీతమాలిక [ప్రదర్శనానంతరం. అరవై కథలు విన్నమోదట దీనిని ఎంపిక వేశారట నిర్మాతలు .. అర్జున్, అర్చన, రమ్యకృష్ణ, నూతన్ ప్రసాద్, సుధాకర్, కోట శ్రీనీవాసరావు, కాంచన మున్నగువారున్న ఈ చితం తొందర లోనే విడుదల కానున్నది, “కావణ సంధ్యారాగంలో సప్తవర్ణాల తాళం తో. .. ” (వేటూరి రబీన- బాలూ నలల గాత్రం) ఎంతో శ్రావ్యంగా, వినసొంపుగా ఉంది. డిష్క్ డిష్క్ల మధ్య అది వసంత సమిరం. దర్శ కత్వం : బొక్రవర్తి. నిర్మాత : గోగినేని (పసొద్... Do విద్యా భవన్ లో, నిత్రావిశ్వేశ సరన్ శిష్యురాండ్ర యిన [పియా శ్రీధర్, దీపా అద్వానీల
20
భరతనాట్య (ప్రదర్శన. హో అండ్ కంపెనీ ఎంబెరుమన్నార్ బెట్టిగారి కోడలు ప్రియాత్రేధర్. యువ తులూ “భావయామి. చేస్తున్నప్పుడు రామాయణ రసవద్దట్టాలు ' పేక్షకుల ముందు నిలిచాయి! అలాగే వదంబర నాధుడైన నటరాజుని స్తుతిస్తున్న ప్పుడు కూడా! మన సంన్కృతిలోని సంగీత నొట్యకళలు వ వైవృవుల పూజా ర్చితం. .. ప్రియా శ్రీధర్, దీపా అద్వానీ యిరువురూ భరతనాట్యంలో సుశిక్షణ పొందిన సుందరీమణులు.... నట్టు వాంగం : విత్రా విశ్వేశ్వరన్. గాత్రం; విశ్వేశ్వరన్, రాజశేఖరన్. eis 12
“వర్క్ చేయని వర్క్షాపులూ, గమ్యంలేని సెమినార్లూ మన జీవితంలో ఒక భాగమై పోయాయి. కళలకు సామాజిక గౌరవం లభించడంతో, కళ అనే మాటకు వర్ణ క్రమం తెలియనీ కళా పోషకులూ, కళాభిజ్ఞతకు తామే వార్ సుల మనుకొనే కుహనా పండితులూ తయారవుతున్నారు.... ఇప్పుడు మనం హస్తకళా కోవిదులని సత్కరించేందుకు గాను నమావేశమయాము. ఉపన్యా సొలకిది నమయం కాదు + క్షుప్తంగౌ నాలుగు నిముషాల్లో ముగిస్తోను, కా స్వరూపాలు వీభిన్న సంస్కృతుల మధ్య భావసమైక్యతకు, పరస్పర మై త్రికీ దారితీస్తున్నాయి. సార్క్" లోని (SAARC) ఆరు దేశాలనుంచి వచ్చిన ఈ హస్త కళానిపుణులకు భౌగో?ిక రాజ కీయ నరిహద్దులు లేవు” - అన్నారు తమిళనాడు గవర్నర్ పిసి అలెగాండర్,
జగ్త్తి - జూన్ 1988
రాజొజీ హాలులో, పదిహేను రోజుల పాటు లలిత కళా అకాడమా (్రాంగ ణంలో జరుగనున్న “టెరాకోట్టా (Terra Cotta) వర్క్షా పుకి [పారం భోత్సవం గావిస్తూ ! పాకిస్తాన్, బంగ్లా దేశ్, మాల్టీవ్స్, నేపాల్. శ్రీలంక, ఇండియాలకు చెందినవారు యిందులో పాల్గొంటున్నారు- మొత్త ౦ ముష్పయ్యి ద్దరు.... హ్యూమన్ రిసోర్సెస్ శాఖ కార్యదర్శి వీరరాఘవన్ అధ్యక్షత వహించగా, సాంస్కృతిక శాఖ డైరక్టర్ లక్ష్మ ణరావు ఆహూతులకు స్వాగతం తెలిపారు ; అదే శాఖ కార్యదర్శి కాశీ రాజన్ ఈ వర్క్షాప్, “సార్క్ దేశాలమధ్య, స్నేహసోపానమన్నారు : లలిత కళా అకాడమి కార్యదర్శి రాజారామ్ వందన సమర్పణ గావిం వారు.... టీ అయాక జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్లో మద్రాసు మ్యూజిక్ కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
న.
“నీ వశే విరిజలు** వలపుల వెల్లువ, వసంత వాకిలి, అభం శభం తెలియని ఆడపిల్లని, వదలనురా = వలపునురా” .....వావా మరుదుల సవాల్ (క్వాలిటీ పిక్చర్స్) లోని అయిదు పాటలు పాత్రికేయులకు గుడ్ లక్లో నూపింవారు. = శరత్బాబు రాజేంద్ర |పసొద్, రాజశేఖర్, జీవిత, రమ్య, కల్పనలపె (గాత్రం : వాణీ జయరామ్, సుశీల, జేసుదాసు, చిత్ర, రమేష్, ఆనంద్ - గేయ రచన | వేటూరి) అ అయిదూ విత్రీకరించారు
జగతి = జూన్ 1988
రంగనాధానంద తమ (ప్రసంగంలో
శోభారాజు వంటి న! సాంస్కృతిక రాయబారులుగా, శాం తికి వారధులుగా ఉపయోగించుకోవా లని అన్నారు. అలమేలుమంగమై ఆమె గానం చేసిన 'అన్నమయ్య ఆలాపనలో అలమేలుమంగ అన్న క్యా సెట్టుని ఆవిష్కరించారు. నిత్య జీవితంలో మనకు తెలియకుండానే అన్నమయ్య
కీర్రనలెన్నో లాలి పాటరై, దంపుళ్ల
పాటలై పెనవేసుకు పోయాయని చెప్పారు జస్టిస్ అమరేశ సరి.
మ క నత్త ను న సచాల్న పద్మజానాయుడు కథకు కాశీ విశ్వనాథ్ మాటలు. నిర్మాత : అప్పారావు; దర్శ కత్వం: గణేష్.
21
.15
“బయొకెమి స్తీ పూర్తిచేసి నెలకు నూటఏ ఛై రూపోయల “స్కాలర్షిప్ మోద భవిష్యత్తులోకి చూస్తూండగా, కలకతా నుంది “పబ్లిక్ హెల్త్ సంబంధిత, సంయుక్త పథకం వారి ఒక విన్న ప్రకటన కళ్లబడింది. నెలకి మూడు వందల యాభై గనక వెంటనే అప్టయ్ వేశాను ; ఇంటర్వ్యుకి పిలిచారు ; భారీ విగహం గల అ అమెరికన్ దొరగారు చెబుతున్నది నాకు సరిగా అర్జంగా నప్పుడు, దాక్షిణాత్య మి[తుడొకడు సాయం చేశాడు. “రానున్న పదేళ్లలో, ఈ వాతొవరణ కాలుష్య సమస్య భారతదేశాన్నే కాదు - యావత్ ప్రపంచాన్ని పట్టి పీడీస్తుంది. నీవు ఉద్యోగం వెతుక్కోవడం క కాదు, నిన్ను పిలివి ఉద్యోగ మిస్తారు - అని చెప్పాడా అమెరికన్. ఆ మాటలు నాలో ఆశొదీపాన్ని వెలిగించాయి. బెంగాల్లోని ఒక కుగ్రామంలో నా ఉద్యోగం. బెంగాలీ నేర్చుకున్నాను. జెంగాలీలో బాగా మాట్లాడటం నేర్చు కున్నాను, నా జాజ్ ఏమిటంటే అయిదుగురు పేద రైతుల ఇళ్లలో అయిదు మోడల్సొలోని సెప్టిక్ హాం కులు మా సంస్థ స్వంత ఖర్చు మొద నిర్మించి, అందులో ఏ మోడల్ ఈ వాతావరణానికి అనుగుణంగా ఉం టుందో సాంకేతిక అంచనాలతో జే తేల్చ డం - ఇది ఒక పరిశోధనా కార్య (కమం. రైతుల సహకారమెంతదాకా నంటే, మా టెక్నికల్ డేటా సేకరణకు
అదు తగలకుండా వుందటం సరకు... నీ
22
ఉపనా సనం దంచేశాను - నోళ్లు వెళ్ల చెట్టుకు విన్న రైతులని, సందేహ లేమైనా వుంటే అడగమన్నాను. ఎవరూ మాట్లాడలేదు. కాని, చేతికర రెండు చేతులతో పుచ్చుకు న. ఒక వృద్ధ రై రెతు, తనకో సందేహం ఉంద న్నాడు. . అడగమన్నాను. “బాబు, రెండు పూట్లా కడుపు నిండా తిండితినే యోగం తేని" మాకు ఈ మరుగుదొద్ల పథకం ఎందుకు?” - అని అడిగాడు. - 1955 లో అ జెంగాలీ రైతు వేసి ప్రశ్న, నా గుండెలు పిండింది; నొ పాదాల కిందున్న నేల జలదరించింది. అతని (పళ్ళకు నావద్ద సమాధానం లేదు. లర మూడేళ్ల గడివినా, ఆ వృద్దుని వ ముఖం, ఆ విజన్, యిప్ప టికీ నొ కళ్ల ముందు తాండవిస్తోంది” జ అన్నారు, షికాగోలోని “యాంటీ పొల్యూషన్ కమిషన్" లో (వాతా వరణ కాలుష్య నిరోధక శాఖ) ఉన్న తోద్యోగి అయ్ తాతా (ప్రకాశం, రాజాలక్షీ కొందేవన్ రాజో గారింట్లో, సాయింత్రం చల్లబాటు వేళ్ల, రేపురొని ఆయన అమెరికొ వెళ్లిపోతు. న్నారు - అందుకని నలుగురైదుగురు మిత్రులని ఫోనులో పిలిచారు రాజా గారు... “యాంటీ పొల్యూషన్ పర్మిట్" ఏ పరిశ్రమ _హ్రారంభాని కైనా మనుగడశకైనా ఎంత అవసరమో, వాతావరణ కాలుష్య నివొరణ, ఒజోన్ పొర సంరక్షణ యిత్యాడి విషయాలు ఆ వివరాలు (సేమ్తంద్, (పకా మీల సంభాషణలో చోటుచేసకున్నాయి.... ఏడేట్చ ఇండియాలో ఉద్యోగంచేసి,
జగతి - 'జూన్ 1988
ఉన్నతావకాశాల కోనం అమెరికా
వెళ్లారు తాతా (పకాళం... ఎంతో సరదాగా, ఎన్నో కబుర్లతో నంట నిముషాలయాయి. ఇల్లు లు చేరుకౌనేనరిలి తొమ్మిది దాటి కంది... ఎంతో సంపు
ల్గా కనిపించే రమణయ్య రాజాకు, | అమెరికాలో ఎన్ని తెలుగు కుటుంబ వుంటే ఆశ్చర్యంగా ఉంటుంది.
తనన 0
షట తొమ్మిదో ర్స ర్లో హాశ్వోరీ మూవీస్ హై కొత్త చిత
న ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభోత్సవం - వ్యితం పేరు “విక్కడు - దొరకడు” - -మిత్రులూ పాకి కేయలూ ముహూర్తానికివచ్చి, వెంకన్న బాబుకి శుభాకాంక్షలు తెలిపారు .... “ఇరవైమూడోఏట నెల్లూరు వి ఆర్ కాలేజీలో అధ్యాపకునిగా జాయి నయాను. మూడున్నరేళ్లు వున్నా నక్కడ, నెల్లూరు జిల్లాలోని పూర్వ పరివితులు, ఉదో ్యగరీత్యా నేను పొం దిన స్థానాలకు ప్రశంసిస్తూ లేఖలు వ్రాసినప్పుడు, నా హృదయం హర్దాతి రేకంతో జలదరిస్తుంది. స్నేహసంస్కా రాలలో తెలుగువారు అద్వితీయులు = వారి అభిమానం, ఆప్యాయత నేను ఎన్నటికీ మరువలేనివి..... ఇవ్వాళే చూడండి, ఏదో గోప్యంగా యింట్లో నాలుగు గోడల మధ్య జరగవలసిన జన దినాన్ని, మదాసు తెలుగు అకా Ps ఒక పబ్లిక్ ఫంక్షన్.గా మార్చి, నన్ను వుక్కిరి బిక్కిరి చేస్తు
జగతి = జూన్ 1988
తెలుగు తమిళ న నీ చరి; తలోనే కాదు, (ప్రపంచం మొత్తం మోద “గ్లామర్ వరల్డ్ లో ఏభై "సంవత్సరాల పాటు, తన ప్రత్యేకస్టానం నిలబెట్టుకున్న పతిభావంకురాలు భానుమతి ఒక్కరే ! అర్ధశ తాబ్దీనాటి మధుర విషాద కాళింది (“వరవికయం') నుంచి, నేటి “అత్త గారు దాకా ఆమెకుసాటి మరొకరు ఎవరూ లేరు.
లము చలం టంత చును కు చని
న్నారు. వారి ఆదరాభిమానాలకు నా ధన్యవాదాలు... ఈ అకాడమి జాతీయ సమైక్యతకు దేశ సమగ్రతకు అంకితమైనందుకు నాకెంతో సంతో షంగా ఉంది.... ఎన్నో నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయి, కోని, మనది అయిదువేల సంవత్సరాలు ఆవిబ్భిన్న సంస్కృతి. ఈ భరత భూమి ఆదినుంచీ “యూనిటీ కై (భిన్నత్వంలో ఏకత్వం) కృషి చేస్తున్నదిగాని “యూనిఫార్మిటీ (ఒకే
23
వరవడి) కోసం కాదు. అదే మన సం స్మృతికి వున్న బలమూ జీవమూను. శిల్పంలోను, స్య. లభితకళల లోసు మాత్రమే మన సొంస్కృతిక వారసత్వం ఉన్నదని అనుకోవద్దు. సంస్కృతిని వెల్లడిచేసే రూపాలు మట్టుకే అవి. అసలైన సంస్కృతి (ప్రజ లలో, ప్రజలు పాటించే సామాజిక ధార్మిక విలువలలో, అనువతంగా అవ లంబించే ws జీవవాహినిలా విలసిలుతోంది... జాతి చరిత్రలో నల ఖై Moree చాలా స్వల్ప కాలం. స్వాతంత్ర్యం పొందిన దేశా అన్నిటి కంటె మనం ఎంత మెరుగ్గా సనా పరిశీలించి చూస్తే, మన డెమొక్రసీ, మన సెక్యూలరిజమ్ సాధిం చిన ప్రగతి బోధపడుతుంది” -అన్నారు తమిళనాడు గవర్నరు పి సి అలెగ్దాం డర్, మ్యూజిక్ అకాడమిలో జరిగిన “ఉగాది. వెలుగులి ఉత్సవ సంద ర్భంగా... నిన్న భారత రాష్ట్రపతి వద్ద నుంచి గౌరవసత్కారం హౌంది (రాత్రి టివిలో చూసివుంటారు). ఈ ఫంక్షన్ కోసమని తిన్నగా ఢిల్లీ నుంచి వచ్చిన వద టూ. అక్కినేని నాగే శ్వరరావు, ఈ మద్రాసు మహానగరం తనను ఎలా తీర్చి దిద్దినదీ, పిల్లల చోదువు కోసం 1968 లో హైదరా బొదుకి మకాం మార్చినప్పటికీ, వారా నీకోసారి రావటమో, నెలకు వారం పదిరోజులు యిక్కడ వుండటమో జరుగుతోందన్నారు... “1044 మే నీవ తేదీన నేను మద్రాసు వబ్బాను.... వెప్పులు లేకుండా నడచిన రోజులు
24
వున్నాయి .... కష్టపడాను, [శమ ఫలిం వింది .... ఈ అకాడమి [ప్రారంభం నుంవీ | పతీ సంవత్సరం ఉగాది ఉత్స వానికి వస్తా గ ఊదర ము సంగీత ద్వారా శ్రా: ఎ౩గారూ ఆయన జాతీయ ఎమైక్యతా చేసున్న కృషిని యావ ద్భారతం మెబ చృకుంటోది' డై అన్నారు పద్మభూషణ్ అక్కిచేనినా న్ నర రావు. మూదు గంటల షా మూడు నిముషాలకు నాట్ స్వరంతో ప్రారంభమయింది ఉగాది గుం కార్యక్రమం. వితా విశ్వేశ్వ న్ జ్యోతి వెలిగించగా, అశ్వనీరోహి గావించారు. తర్వాత కవితాగోష్ని. వాయువుకీ కాలా నికీ అద్యంతాలు లేవనీ, చైతన్య మంది రంలో వుండేవి సత్యమ్ 4వమ్ సుంద రమ్ ps రనభావప గల కవిత చది వారు సాయికృష్ణ య్చేంద్ర. (ప్ర ధమ విష్ణవన. శకుంతల, ఆమె కుమారుని భరతుడు) సంతలికి చెంది నది ఈ దేశం - అన్నారు చెరువు అంజ నేయళాస్త్ర. మొదలి [శీరామస్రసాద్, ఉపద్రన్షపాయి, కోప శఃరరావ్ర “విభవిను ఆనందంతోను ఆ[కోశం తోను ఆహ్వానించగా, ఎంతో వొదిగి కూచున్నట్టుగా కనిపించిన అనూరాధ తన కవితలో అగ్ని నాలుకలు రశ పింవి, శ్రోతలను స్పందింపజేశారు.... తర్వాత లలిత సంగీతంలో వనిత, జ్యోతిర్మయి, లజ, సునంద, వసంత లక్ష్మి, రాధిక, జయదేప్, (ప్రకాష్లు పాల్గొన్నారు, నిర్వహణ : ఆనంద్...
జగతి = జూన్ 1988.
పళనిస. ఏయి
ణులు త (శవ పణం
అ తర్వాత అలరి" అనే హాస్య రూప కంతో సూర్యకాంతం, రమాప్రభ, రాధాకుమారి, పొట్టిప్రసాద్, పద్మ నాభం రావికొండలరావు సభికులని నవ్వింబౌరు. కూవిపూడి, భరత నాట్యం, తిల్లానా = మూడు అయి
టమ్పూ మణీపూసల్లా, (యేక్షకులని రసానందలహరి'పై వూగిసలాడుస్తూ
అనుపమ కరచరణ విన్యాసంతో [పద రన యిచ్చింది మాళవిక (1986 ఏఫిల్ జగ తి ముఖ వితం).... నవరసాలలో శృంగారం గొప్పదా, హాస్యం గొప్పదా అనే వినోదాత్మక చర్చలో అక్కినేని, గొల్లపూడి పాలొ న్నారు. బుతురాజు వసంతం, రన రాట్టు శృంగారం అవటం వర్ణ, హాస్యం వెనకడుగువేయక తప్పదు. అయినప్పటికీ గొల్లపూడి మారుతీ (36) రావు, “బెట్టిడేవిస్, క్లార్క్ గేబుల్' పాతికేళ్ల క్రితం యాక్ట్ చేసిన “కిస్సింగ్ పీన పీషయంతో ఒక్ ఫేల్స్గరల్కి కలిగిన అనుభూతి, ఆ జ్ఞాపకం బాలా చక్కగా చెప్పారు. రజ్జుసర (భాంతి అని వేదాంతులు చెప్పేది వెండితెర విష యంలో ఎంత నిజమో అనిపిస్తుంది. కవులని, కళొకారులని, గాయకులని యస్ జానకి సత్కరించగా, యింత వరకూ జరిగిన కార్యక్రమాన్ని రావి కొండలరావు, కుమారి మహతీ నిర్వ హింవారు. ఇకనుంచి యస్ పీ బాల సుబ్రహ్మణ్యం... మద్రాసు తెలుగు అకాడమి అధ్య వ ఓబుల్ రెడ్డి, అపోల్లో హాస్పిటల్ సి రెడ్డి, రివీమన్ (గ్రూప్ విఠల్,
జగతి = జూన్ 1988
మద్రాసు తెలుగు అకాడమీ నిర్వ హించిన విభవ ఉగాది ఉత్సవంలో పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వర రావు నవరసాలలో శృంగారానికి గల ప్రధమ స్థానమెటువంటిదో గొల్లపూడి మారుతీరోవుతో (హాస్యం) జరిపిన చర్చలో వివరింవారు. ఒకనాటి “బొల రాజు నేటి “(శేమ సమ్రాట్" కూ వత్తా నా మ్యూజిక్ అకాడమా వాసు, పద్ భూషణ్ అక్కినేని, అలెగ్జాండర్ దంప తులు, అకాడమి ఉపాధ్యక్షురాలు యస్ జానకి వేదికమీద ఆశీనులయాక, అక్కినేని అధ్యక్షోపన్యాసం. గవ ర్నరుకి ఓబుల్ రెడ్డి, పద్మభూమణ్ వచ్చిన సందర, ముగా అక్కినేనికి అకా డమో తరఫున గవర్నరూ పూలమాల వేసి, పొన్నాడై (శాలువ) కప్పి కిరీట ధారణ గావించారు. ఆ తర్వాత, హాపీ బర్త్డే బృంద గానమూ కరతాళ ధ్వనులూ మధ్య గవర్నరుగారి ఉప
25
న్యాసొనికి ముందు మద్రాసు తెలుగు అకాడమీ కన్వీనర్ టివికె శాస్ర, అలెగ్జాండర్ బహువర్గమయ జీవితం లోనీ ప్రధాన ఘట్టాలూ, అధిరోహిం విన శిఖరాలూ, అలంకరించిన పద వులూ, కార్యదక్షతతో సాధించిన విజయాలూ పొయిట్రీ చదువుతున్నట్టు వెప్పారు..... అవార్డ్ గహీతలు ఒక్కరొక్కరిని వాలసు బహ్మణ్యం వేదికమాదకు అహ్వానించగా, అలె గౌండర్ వారిని పుష్పమాలాలంకృ “కులు గావించి, జ్ఞాపికలు అందజేశారు. అకొడమో అవార్డులు అందుకున్న వారు! మోటూరి సత్యనారాయణ, యమ్ ఎ యమ్ రామస్వామి, శాం తప్ప, డాక్టర్ శాంత (కాన్సర్ ఇన్ . సిట్యూట్). “హిందూ అసోసియేట్ ఎడిటర్ రామ్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ నండూరి రామ్మోహనరావు, మృదంగ విద్వాన్ గోపాలకృష్ణన్, నాట్యకళా కారిణి మాళవిక, రంగస్థల నటుడు డిల్లీ గణేష్, కలంకారీ నివీణుడు మునీ కృష్ణన్ (అస్వస్టులుగా. వుండటంవల స్వామి రంగనాధానంద, అమెరికా నుంది అనుకున్న టైముకి రాలేకపోయి నందువల్ల నార్ల తాతారావు ఈ ఉత్స వానికి "రాలేశపోయారు)... ఒకరి న్మృత్యరం మరొకరు, అకాడమీ వేదిక మోద అంద న అవార్డులు ; త్యాగరాయస్వామి పేరిట ఓబుల్ రెడ్డి యిస్తున్న అవార్డ్ సెమ్మంగుడి శ్రీనీ వానయ్యర్ ; పుల్లయ్య పసేరుమోదుగొ శాంతకుమారి యిస్తున్న అవార్డ్ కె జగయ్య ; ద్వారం వెంకటస్యోమి
26
జాపకంగా ఉట్మూడి గందగోపాల్ =
ణో ‘ నా ని షా
వయొలిన్ — కొడండ న
పాణి న్మృత్యరం బావబమణ్యం
రల నే | గాణ Wom అ Tage భారా ఇ ణ్
mn RR
“CE శ్ బడును అప్రీ
ap శ ళు DNTP NOG Tay చాల శ
మాదుగా చం! (ట్ మోహం
ల్లీ ఇగో ఈ = సింగితం ప్రనివానరావు ఫి. గాలి బాలసుంద్! (రాజు స్మ సంగా జలంధర-
మణిరత్నం; రాటొరొత్వ . “రిట డియస్ చలం - రావుగోపాలరావు, శ్రీ శ్రీ జ్ఞాపకార్తం అరు[ద యిస్తున్న (వార్ = అజంతొ, విత్తూరు నాగయ్య పేరు వ. ంతారావు ;
యస్వీ రంగారావు పురిటి బొబ్బిలి రాజా - శరత్బాబు ; రేలంగి వెంక (ట్రామయ్య సరీట చీ విశ్వనాధ రెడ్డి బే రమా|పభ ; ఘంటసాలురిట యస్ రాజేశ్య|రావు - విఎకె రంగారావు ; బళ్లారి రాఘవ ఒదుయూడ రమణయ్య రజా - పసల సూర చంద్రరావు. ఈ పది హినుగురు గ్రహీతలు స్వయం గొవన్చి అయా అవార్డులు అందు కున్నారు.... మూడున్నర్కి (ప్రారం భమై ల్ జొమ్మిది గంటలకు ముగిసిన విభవ ఉగాది వేడుక = రనభూ యిష్టమూ రమణీయమూ అయిన ఈ కార్యక్రమం = మళ్లీ ఉగాది దాకా జ్ఞాపకం ఉంటుందీ. మూూశిక్ అకా డమిలో కిందామైనా ఒక్కకుర్చీ ఖా! లేదు ఫరిగదా, వింగ్స్లో నిలిబడి చూశారు, మృదాసులోని ఆంగ్ల దిన పత్రికల కవరేజ్" ఫంక్షన్ కొచ్చే అన
జగతి = జూన్ 1988
కాశం లేనివారిని ఆళ్చర్యచకితులు గావింవింది,.... 'మనదేముంది, సార్, మనని నడిపించేవాడు చేయిస్తున్నాడి దంతా అనే శాస్త్రిగారి కుండే అత్మ విశ్వాసం, ఏకోన్ముఖ లక్ష్యం విత్త వద్ది బహు కొద్దిమందిలో కనిపిస్తుంది... మార్చి ఫంక్షన్ అయిపోయింది = ఇక మేనెలలో 'జరిగే జుగన్బందీలో నిమ గ్నమై వుంటారాయన.... ఫిలిప్స్, రివ్మన్ [గ్రూప్ వంటి సంస్థలు యిటు వంటి సాంస్కృతిక కార్యక్రమాలకు చేయూత నివ్వడం ఎంతో మెచ్చుకో తగ విషయం.
లే
“*భ్టాకంలో కమలాలూ వుంటాయి క్రములూ వుంటాయి -- కాని, (ప్రవా హంలో వుండవు, నేను (ప్రవాహ కవిని... నన్ను కులపతి అనడంకంటె వైస్ ఛాన్సలర్ అంటే చెవికి ఇంపుగా ఉంటుంది.... సాధారణంగా ఉపన్యా సాలు రెండు రకాలు - విన్యాసాలతో సోగేవీ, సారం గలవీను.***” జసిస్ కృష్ణయ్యర్ 'జాతి- ఉపజాతి" గురించి, జస్టిస్ మోహన్ “భారత దేశంలో సాం ఘిక 'న్యాయం' అనే అంశం గురించి: మోటూరి సత్యనారాయణ గారు గాంధేయ దృక్చదం' గురించి మాట్లా డారు.... నేను కవిని. రాజకీయాలూ, రాజకీయ వై ఖరులూ నా పరిథిలోనివి కాదు.... పొటి శ్రీరాములు రి7వ
(on) జయంతి మార్చి 16వ తేదీనైనా, నా
కోసమని ఈ ఉత్సవం అయిదురోజులు
అలస్యంగొ జరుపుతున్నారు = కొస్ట్రి, జగతి = జూన్ 1988
we RR, oie స్ స ఇ స ఫ్ సహ నీ
చ... భాషారాస్ట్రాల ద్వారా జాతీయ సమై క్యత మరింత దృఢతరమవుతుందని నమ్మిన గాంధేయవాది పొట్టి శీరా ములు 87వ జయంతిని ఆయన పేరిట ఏర్పడ్డ స్మారక సమితివారు 1988 మార్చి 21వ తేదీన శ్రీనివాసౌస్త్రి, హాలులో జరిపారు, (పథానవక్త నారాయణరెడ్డి, అధునిక కవితా ధోర ణుల (తెలుగు, హిందీ, తమిళం)
గురించి (ప్రసంగించారు.
లతలా Te న భా న త్న
గారూ శాంతప్ప గారూ నాపట్ల చూపిన అభిమానానికి కృతజ్ఞుణ్ణి, “టాపిక్ అఫ్ యువర్ ఛాయిస్ అన్నారు. “తెలుగు, తమిళ, హిందీ భాషలలోని సమకాలీన కవితా ధోరణులు' ప్రసంగ విషయంగా తీసుకున్నాను... మనోభావాన్ని వెప్పే ది భాష, కోతులు కిచకిచ లాడితే, మానవులు తమ మనసులో ఉన్నది
27
వివిధా నేకశబ్దాలలో వెబుతారు. భావ మెప్పుడూ శ 'సపంజరంలో బందీగాక తప్పదు. మానవ జాతులకంటె భాషల సంఖ్య ఎక్కువ. (పపంచం మొత్తం మోద అయిదువేల భాషలు వున్నాయి; ; అయితే ప్రపంచ జనాభాలో 965 శాతం నూరు భాషలు మాత్రమే మాట్లాడు
తున్నారు. ప్రధమస్తానం చైనీయ
భాషది; రెండవ సొనం ఇంగ్లీషు ;
థి
మూడు స్పానిష్ - | ఫెంవి, రష్యన్
యిత్యాదులు అ తర్వాత వస్తాయి. మన
భారత దేశంలో 179 భాషలు, 544
మాండలికాలు వున్నాయి.... పొట్టి
శ్రీరాములు కారణంగా భాషా ప్రయుక్త క్ట
ర్యాష్టాలు ఏర్పడి, ప్రాంతీయతా వాదా
నికి దారితీశాయనే అభిప్రాయం ఒకటి
ఉంది. నా దృష్టిలో అది సహేతుకం
కాదు. శ్రీరాములు గారు సిసలైన
జాతీయతావాది. మాతృభాషా బోధన,
మాతృభాషా వికాసం జాతీయతా
దృక్పథాన్ని పటిష్టం చేస్తాయనే గాం
ఢేయ సిద్దాంతాని కాయన బద్దులు.
“బలి, దానము వేత అడుగున పడి
నాడు - బలిదానము చేత పొట్టి శ్రీరా ములు పొడు గైనాడు' - అన్నారు నిడద వోలు వెంకట్రావు గారు.... (ప్రపంచ భాషలు సూలంగా నాలుగు కుటుంబొ లకి చెందినప్పటికీ, ప్రతి భాషావర్గా నికీ వారి సంస్కార మంజూష ఉం టుంది. (ప్రజల వికాసానికి వారి కవిత్వ ధాతువులు దోషదం _ చేస్తాయి... తెలుగులో భావకవిత, అభ్యుదయ కవిత, విప్టవకవిత, దీగంబర కవిత యిత్యాదులు వచ్చినట్లే హిందీలో ననొ
28
తన, సూర్యోదయ కవిత, క్ర్షుత్కార. కవిత (అకలి కవిత్వం), అయోమయ కవిత, అకవితల నుంది స్మశానిక కా కవితావాదాలు వున్నాయి, తమి ళంలో వానంబౌడి (స్కయిలార్క్) కవితది ఒక (ప్రత్యేక వరవడి. ఆధునిక తమిళ కవితలో రాజకీయ చురకలు హాస్య మిళితమై కనిపిస్తాయి. కవితా వాదమేదై నాపతికవికే హ్యూమనిజమ్, ప్రధానం. ద్రవీభూతమైన మనోశ్షేత్రా న కవితా వీజం మొలకెత్తుతుంది, మానవతకు పట్టం గట్టి [ప్రవాహ కవుల లో ఒకణ్ణి నేను - అన్నారు నారాయణ రెడ్డి, 'శ్రీనివాన శాస్త్రి హాలులోని (ప్రేక్షకులని సమిక్ష కులుగా "పర్కొం - పొట్టి శ్రీరాములు జయంతి నందర్భంగో ! 19058 లో “నవ్వని పువ్వు" కవితా సంపుటిని “తెలుగు స స్వ తంత్ర లో రెవ్యూ చేసిన రామలక్ష్మి, “కఠినమైన భావాన్ని సున్నితమైన మాటలతో చెప్పగల నారాయణరెడ్డి కవిత నాకెంతో యిష్టం. “కర్చూర వసం తరాయలు'లోని 'లకుమని తెలుగు వారెన్నటికీ మర్చిపోలేరు” - = అన్నారు, పప్పు వేణుగోపాలరావు కార్య[క్రనం నిర్వహించగా, కార్యదర్శి వై యసీశాస్త్రి అధ్యక్షులు శాంతప్ప, వెండి తెరక మూడువేల ప్రాటలందించిన “సినారే” గురింవి చెప్పారు.
వ నీబిపేంట్ వల్ల (ప్రభావితులైన
త. ఒకరు వి.యన్. శర్మ. అనిబిసెంట్ అమెరికా పంపిద్దామను
జగతీ = జన్ 1084
ఇ ఏ 4 ౫
కుంటే, ఆయన జర్మనీ వెళ్లి, ఫలప్రద మగు వివాహ బంధంతో ఇండియా కొచ్చారు. 198 6లో బృందావన్ కాలనీ లో వుండగా నాకూ, మితులునారాయణ స్వామికీ ఆయన బొగా తెలుసు. విద్యా బోధనకు అంకితమైన అఆ ననా భర్తలు ఏడుగురు పిల్లలతో స్కూలు ప్రారంభించారు. ఈనాడు స్వర్ణోత్సవం జరుపుకుంటోంది = శ తజయంతి, ద్వి శతజయంతి కూడా జరుపుకోగలదని నా అకాంక్ష... . మాపిల్త్లలు ఈస్కూలు లోనే చదువుకున్నారు. ఒకరోజున మా చిన్నమ్మాయికి కాస్త జ్వరం రావ డంతో, స్కూలు మానేయమన్నాము- ఏడుస్తూ కూచుంది న్కూలుకి పంప మని! మా అమ్మాయి విషయమే కాదు- ఆ స్కూలులోనీ పిల్లలందరూ అంతే ! స్కూలుకి వెళ్ల వద్దంటే ఏడుస్తారు. శర్మా దంపతులలో వారు తమ తలి దండ్రులని మించిన దేవతా స్వరూపు అని చూసేవారు - ఆ ధన్యజీవులు నాటిక మొక్క ఒక మహావృక్ష మయిం ది" - అన్నారు భారత రాష్ట్రపతి వెంకట్రామన్, మక్ అకాడమి లో, చిల్పున్స్ గార్డెన్ న స్కూలు స్వర్షో త్సవ సందర్భంగా... “రాష్ట్రపతినీ, ఎన్నో కార్యభారాలలో తల మున కలయే రాష్ట్రపతిని, తమ స్కూలు ఫంక్ష న్కి కప ంచుక గగన ఈ పిల్లలు ఘటికులు... . వారి లేత హృదయా లలోని పరిపద్దగానం ఎవరిని స్పందింప వేయదు ? ఎటువంటి (పయోజనమూ ఆశించకుండా పసిపిలలను గుణవం (ap తులుగా సుజనులుగొ తీర్చి దిష్టాలనే
జగతి - జూన్ 1988
మహదాశయంతో, ఏఛైఏళ్ల క్రితం విద్యారంగంలో ఒక వినూత్న పంథా తొక్కిన శర్మా దంపతులు లోకో త్రర వ్యక్తులు" - అన్నారు తమిళనాడు "గవ ర్నర్ అలెగ్జాండర్. స్వాగతం తెలిపిన విత్రా నారాయణస్వామి, తలిదండ్రుల ఆశయానికి కట్టుబడి, తన జీవితాన్ని ఈ విద్యాలయానికి శకుంతలా శర్మ అంకితం చేసిందన్నప్పుడు, హాలంతా కరతాళ ధ్వనులతో హర్షం. వెలి బువ్బింది .... శకుంతల ఎంతో నమ తతో వందన సమర్శణ గావింవారు . ఎ అంటే అల్లా, “వి అంటే బుదా “ని అంటే క్రైస్ట్. “డి అంటే దుర్గా, = ద్ర వరవడీలో పిల్లలకి చదువు నేర్చ వలసిన ఆవళ్యకతని రాష్ట్రపతి ఎంతో సందర్భోవితం వ.
న
“గాంధీనగర్ - రెండవ వీధి తీసి, సంసార పక్షంగా ఆర్దిక విజయం పొందిన “సుశీలా ఆర్ట్స్' "వారు, మలి (ప్రయత్నంగా “ఆగస్టు 15 రాత్రి "అనే చిత్రం తల పెట్టారు. “దర్శకులు: యన్ రామచం[ద రావు. శరత్ బొబు, అర్జున్, గిరిబాబు, గౌతమి, అంబిక, Et షాలిని మున్నగువారున్నారు. సంగీ తం : సత్యం. వెనకటిది వెజిటేరియన్ చిత్రమని మిత్రులు అన్నారనీ, యిది నాన్ - వెజ్ అనీ, మసాలా గుబాళింపు వుంటుందనీ, పామ్ (గోవ్ పత్రికా సమావేశంలో తెలిపారు రామచంద్ర రావు. “ఆగస్టు 15 రాతి రాజకీయ చిత్రం కాదనీ, సొమాజిక పరమైన యితి వృత్తమనీ అన్నారు “ఫీడమ్
29
నర్ మశయార/ ఖ్యాతి కెర్చినది భారతీ ప్రజలు!
'డరీ మాన
శ శా
fy
న్
త్రివేణి
మణలిలీపట్నం-52! ౦౦1,
యట్ మిడ్నైట్ అనే సుప్రసిద్ధ గంధం పేరుని, మో టైటిల్ గుర్తు చేయడంలేదా అని నేనడిగిన ప్రశ్నకు, తాము తీస్తున్నది 1947 నాటి కథ కాదనీఒకానొక అగస్టు నెల పదిహేనవ తేదీకి సంబంధించినదనీ వివరించారు హీరోశరళ్బాబు, దర్శకులు రామ చంద్రరావు,... జులైనాటికి ఈ పిక్స్రు మూడు షెడ్యూల్స్తో పూర్తి కావచ్చు. చిన్న బడ్జెట్ షిత్రాలకు రాష్ట్ర (ప్రభుత్వ మిచ్చే సమిడీ సదుపాయం పొంద దలుచుకున్నోమన్నారు....
“రయిల్వే ఉద్యోగులలోను, వారి కుటుంబ సభ్యులలోను సంగీత సాహిత్యాదుల పట్ట ఆసక్తి గలవారు అనేశమంది ఉంటారు. ముఖ్యంగా బాలబాలికలలోని నిద్రాణ ప్రతిభను మేల్కొల్చేందుకు ఈ ఆంధ్ర కళా మండలి ఒక వేదిక కాగలగాలి” - అన్నారు, సదరన్ రయిల్వే హెడ్ క్వార్టర్స్ అఫీసులోని ఓపెన్ ఎయిర్ థియేటర్లో, విభవ ఉగాది ఉత్స వాలకు అధ్యక్షత వహించిన ఛీప్ ఆపరేటింగ్ సూపరెంటెండెంట్ యన్వి సుబ్రహ్మణ్యం, ఆయన, గొప్ప గొన కళావతంసులు - 'నరస్వతి' అనే సం గీత్ర సభకు సారధి. ఆ తర్వాత జస్టిస్
వెంకటస్వామి, తమ యింట్లో తెలుగు మాట్టాడుతారనీ, కాని “ చదవడం [వాయడం మాత్రం రాదనీ అన్నారు. ఉగాది పండుగలోని విశిషతని వివ రింవారు మిక్కిలినేని .... “పదిహే
నేళ్ల క్రితం ఈ కళామండలి వారు నన్ను సత్కరింవారు. రయిల్వే ఉద్యో
ఇళళి తి భష జల
జగతి - జూన్ 1988
గుల జీవితాలలో ఎటువంటి రొటీక్ వున్నదని సుబ్రహ్మణ్యం గారు చెప్పా రో,' అటువంటి రొటీనే మా జీవితా లలో లేకపోలేదు. ఎటొచ్చీ, గ్లామర్ వరల్డ్ కాబట్టి, సెట్ మోద ఆ పత్రి డే, అ మా బయటివారికి తెలీదు. మో వంటి. వారిని కలుసుకున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది.... నేషనల్ ఫిలిమ్ యవార్డ్స్కి ఈ సంవ త్సరం జ్యూరీ మెంబరుగా వేశారు నన్ను - ఇరవై రోజుల పాటు వుండాలి ఢిల్టీలో. ఈ సాయంత్రం స్టయిట్కి వెళ్లాల్సి వుంది. కాని, చక్రథరరావు గోరికి మాటిచ్చి వుండటం వల్ల, రేపు మార్నింగ్ ఫ్రయిట్ క్రీ మార్చుకోన్నా ను. మిరు నన్ను ఎంతో అభిమానంతో ఈ ఉత్సవానికి అహ్వానించినందుకు నా మనఃపూర్వక కృతజ్ఞతాభి వంద నలు” - అన్నారు చక్కటి తెలుగులో షావుకార్ జానకి... . కార్యదర్శి సదా నందరావువందన సమర్పణ, తర్వాత ఆనంద్ లలిత సంగీతం, వెంపటి విన సత్యం బృందం వారి కూచిపూడి నాట్య (పదర న.
__యన్నార్ చందూర్
బోస్టన్లో అతనికెంత తెలును ? = అని అడుగుతారు. న్యూయార్కులో అతని కెంత అస్థి వుంది? - అని అడు గుతారు. ఫిలడల్ఫియాలో అతని తలి దండు లెవరు ? - అని అడుగుతారు.
--మార్క్ట్వేన్
31
మరణం
ఇదీ మీ కుటుంబంలో సంభ వంచీనవ్వుడు ్స్సీ స్టానీక రీజీస్రారులో తప్పక శిర చేయండీ
ఇదీ నవం భారా సహాయరారీ క్రాగరదు "అననే వ ద్రమాణవ్రం వ ల వయను న్స పే నీదర్శనం కా లలో dah
0 ల్ కగు న్ు ను పొందటానికి... : శ మ లూ పాలన గ.
సారంలో రేక్వద చేసీ (ప్రమాణ వ శ్రాన్సే దచీశంగా పొందండీ
చట్టి ప్రకారం జక మరణాలు రీక్ష య రేడి శ 18 అలస్యం రీక్సీడు చేయటానీక్ కూడా అస 08.28
రీజీస్తారు జనరల్, ఇండీయా
awe stn ||
సమోతలు
చి తజగతి
(షాటు లాలు ఖలు PEEP PEP లు షు ధా ళతుళు లా పాతాల PTE PRET ET FEE
లలిత శ్రీ వారి “అభినందన '
రాజా (అశోక్కుమార్) ఒక విత కారుడు, రాణి (శోభన) నాట్యకారిణి ; కళలు నేర్పే కాలేజీ రోజులలోనే యిరువురూ స్వీట్ నతింగ్స్ చెప్పు కుంటూ, బోటుషి కార్లు చేస్తూ తలమున కలుగా (పేమలో పడతారు. అతను, ఆమె బొమ్మలు రకరకాల (డెస్సులతో వేస్తాడు - ఆమె సంతసిస్తుంది - హృద 'యార్బణ గావిస్తుంది. అదంతా (పేమ క్షీరసాగర మధనం - స్వప్నాంచల విహారం.... రాణి అక్కగారు కమల (కార్తిక్), తన భర శీకాంత్లో (శరత్ బౌబు) మూడో పురుడు పోసుకోవడా నికి పుట్టింటికి వస్తుంది. తల్లి లేదు, తండ్రి (జెవి సోమయాజులు) వున్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర శ్రీకాంత్, “ఏ మొగుడు లేకపోతే. అక్క మొగుడే దిక్కు అనే పాత చింతకాయ పబ్బడి జోక్ విసురుతాడు. పిల్లలిద్దరూ పిన్నికి మాలిమి అవడం, కమల (ప్రమాద వశాత్తూ జరిగిన అబార్థన్లో మరణించ డమూవల్ల ఆయన జోక్ కాసా సా భవిష్య ద్వాక్యమవుతుంది. ఈ పెళి శి శ్రీకాంత్ క్రి యిష్టం వుండదు - పిల్లలకోసం న్ సరి అనుకుంటాడు. రాజీ రాజాల | సుమ
జగతీ = జూన్ 1988
తెలుసుకున్న శ్రీకాంత్, తను మరణించి వారి (పేమకు పూలమాల వేయడం. చాల కృతకంగాను, అసహజంగాను, స్వభావ విరుద్ధంగాను ఉంది, అయిన ప్పటికి, నంద్ అవార్డు పొందగలిగింది ఈ వితతం. ఫొటో గ్రఫీ బావుంది. శోభన చక్కగా చేసింది. దర్శకత్వం : అళోక్కుమార్, నిర్మాత: రమణమూర్తి, సమర్పణ : బీ, బౌబు,
రౌఘవెంద్రా వారి 'దొరగారింటో దొంగోడు”
దొరగారు అమెరికాలో యమ్ బిఎ న న = అయన తన ఎసై బటుకి రావలసివుంది. తల్లిగారు (అన్నపూర్ణ) దైవభక్తి పరాయణు రాలు; చేలైలు గంగ “హరే రామ, హరే కృష్ణ ఉద్యమాన్ని తిన్నగా తమ యిరిట్లోకి పట్టుకొచ్చి, గంగ పేరుని “గంజాయ్” గా మార్చుకొని, తన పేర అకవుంట్ తెరివి, చెక్ బుక్ యివ్వమని కాసించగా, సదరు ఎస్టేటు మేనేజరు (సత్యనారాయణ) తల్టీ సమక్షంలో ఆ చెక్ బుక్ ఈమెకి సమర్పిస్తాడు. డబ్బు పోతే పోయింది, కూతురు బాగుపడాలని తల్లి తపన, అమ్మాయి తొందరగా బాగుపడేందుకే, చెక్ బుక్ ఆమె చేతికిచ్చానని అంటాడు
33
విలనైన ఎస్టేటు మేనేజరు : ఈ విలన్ కుట్రతో, యస్ నో ఆల్ రైట్ల వరకే పాండిత్యం గల నకిలీ రాంబాబు (శోభన్బాబు) దొరగారి వేషంలో రంగప్రవేశం గావిస్తాడు. హీరోయిన్ (రాధ) తండ్రి పోలీసు వుద్యోగి; హీరో యినేమో బ్యాంకు మేనేజరు. ఆ ఎస్టేటు గౌరవం కాపొడుటమే ఈ తండ్రీ కూతుళ్ల ధ్యేయం. భాంకమ్మ (రాధ) సేద ర్రేతులకి రుణాలిచ్చే నిమిత్తం తమ ఊరు వచ్చినప్పుడు, నకిలీ రాంబొబు అయిన సత్యం, తను ఎందు వల్ల వేషం కట్టవలసి వచ్చినదీ, నిర్నోయంగా నిజాయుతీతో కధానాయి కరు చెప్పగా, (శేమోద యమవుతుంది- ఆ తర్వాత యింకా బాలా కథ నడు స్తుంది. శోభన్బాబు అభిమానుల విత్రమిది. దర్శకత్వం: కోడి రామకృష్ణ. నిర్మాత : : కె. సత్యనారాయణ, వియస్ ఆర్ట్ వారి “ఇంద్ర ధనున్సు'
ఆమె (జీవిత) నాట్య ప్రదర్శన చూపి, అన్నివిధాలా పనికొచ్చే మోడల్ అనుకుంటాడతను (రాజశేఖర్) -(గ్రీన్ రూమ్లోకి వెళి శ్రీ పద్మని అభినందిస్తాడు. ఆమె బైపిస్ట్గా పని చేస్తున్నదని ' తెలి కొక, వారి అఫీసుకి వెళ్ళీ, “మాడలింగ్లో వాలా డబ్బు వున్నదనీ, ఎప్పుడైనా తన సహాయం కావాలనివిస్తే ఫోను చేయమనీ తన కార్డు యిచ్చి వస్తాడు రవి. అమె ఉద్యోగం పోతుంది. చెల్పెైలున దువుకోసం మోడలింగ్ తప్పని సరీగా చేబట్టవలసి వస్తుంది. గర్భవతి
34
అయిన పద్మను నిరా ణంగా వెళ్ల గొట్టాడనీ, విడాకులకు అమె అంగీ కరించని కారణాన కర్టలో దారుణంగా హత్య చేశాడనీ, లేదీ జర్నల ; కమల, త్వరలో ఉరితీయనున్ను రవిని 2 3 లుభో యింటర్వ్యూ వ రటథయూ ూారొంలోని కథనం చెబుతుంది. సలు గుంది తప్పించుకొచ్చి, కమలా అద్యల ఫండ్ యిన డాక్టర్ శాంత వైద్యు నహాయం పొంది, ద్వితీయార్థంలో రది తస గొధ చెబుతొడు. నంపన్సీ డై న రవి, + పద్మని (పేమించి పెళ్లి నః aa ఆయితే రవి అగి స్టెంట్, కీ కీ కంత గుండా అమె నగ్న చిత్రాలు స తన రోరిక తీర్చమని, బ్లాక్మెయిల్ చేస్తాడు. క... ఆమె పొడుచుకు “నని పోతుంది = కాని, నేరం రది మాద పడుతుంది ఆ అసిసెంట్ని చంపి fay పోలీసులకు వశమనృతొడు రవి” దర్శకులు రంగారావు కథని నక్కటే సస్పెన్స్తో నడిపించారు. నిర్మాళ : శ్రీనివోనరావు.
ఆనంద్వొరి 'వూగా కాచవదమ్" (మళయాళం)
ఎన్ఫోర్స్మెంట్ _డైరక్టరేట్లో మాలతి (సుహాసిని) అలిండీయో కాడర్కీ త ఒక ఉద్యోగిని, అలాగే లెక్స్ (బాలకృష్ణ మనస్) Gate
ల కాడర్లోవి మరొక ఉద్యోగి, మాలతి తన ఊహ పోనాల్లో ఎటు వంటి వేర్చరో, నేరస్థుల పై ప బిళ్ళిం
జగతి * జూన్ 1948
ఫీంచడంలో అలెక్ అంతటి సాహసి. వీరిద్దరికీ పరస్పరాభిమానం ఉన్నప్ప టికీ అది ఉద్యోగరీత్యా ఏర్పడ్డ సహ జానుబంధం. ఉన్నతాధికారి ప్రవర రన సి యిదరికీ అనుమానంగా ఉంటుంది. మాలతీ *డికోడ్' చేసిన సమాచారం యావత్తు నేరస్థుల ముఠాకి ఎలా తెలిసి పోతోంది ? అ ఉన్నతాధికారికి తన స్టెనో పట్ల వీక్నెస్. ఆ సైనోయే యిక్కడి రహస్యాలు విలన్ రాకీకి (త్యాగరాజన్) చేరవేస్తోంది. హసాన్ అనే ముస్లిమ్ యువకుడు తనే రాకీగా అరెస్టవుతాడు. అసలు రాకీ జైలులో వున్న మనిషి కౌదని నిర్హారణగా చెబు తుంది మాలతి. ఇంత తెలివిగల మనిషి తనకి ఎసరు పెడుతుందేమోనని భయ పడతొడు ఉన్నతాధికారి. రెవిన్యూ ఇంటిలిజెన్స్శాఖని, సినీ హిరోయిజమ్ (ప్రదర్శించే ప్రభుత్వ విభాగంగా చూపిన ఈ విశ్రానికి దర్శకులు మధు. సుహా సిని కోసం చూడాలి ఈ వితతం. పద్మజా విజయలక్ష్మీ “డాక్టరు గౌరి అబ్బాయి చంద్రశేఖరం (గొల్లపూడి మారుతీ రావు) అనే సద్వరనుడైన డాక్టరు గొరికి ఇద్దరబ్బాయిలు - పెద్ద కొడుకు గ్రీకాంత్ (శివకృష్ణ) పోలీసు 'యిన స్పెక్టరు ; అతని భార్య సరోజ (అరుణ) పబ్లిక్ (ప్రాసిక్యూటర్ ; చిన్నబ్బాయి కొంతి (అర్జున్) అవినీతి అన్యా యౌలపై తిరుగుబాటు జరిపే (ప్రజా సంరక్ష కుడు. గట్టి శేంతాడుకి చెరో చైపునా బాల్బీకట్టి, ఆ రెండు బాల్ఫీల
జగతి = జూన్ 1988
వినూత్నాయుధంతో, |ప్రజాగ్రేోయస్సుకి వ్యతిరేకంగా సమ్మెజరుపుతున్నవారిని విజయవంతంగా ఎదుర్కొన్న వీరుడని పించుకొని, జెలుకెళాడు ; అరెస్టుచేసి . నది అన్నగారు; ప్రాసిక్యూషన్ వాదన వదినగారు. జైలునుంబి తిరిగొచ్చిన (క్రాంతి, తండ్రి మాట ఖాతరు వేయ కుండా భానోజీ (కోటశ్రీనివాసరావు) నకిలీ మందుల కంపెనీలో మెడికల్ రిపెజెంటేటివ్గా జాయినవుతాడు ; పార్థసారధి (హేమసుందర్) కూతురు స్వాతితో (నీతూ) అప్పటికే పసందైన ఏరువాల డాన్సులు సాగుతున్నాయి. తోడుదొంగలై న భానోజీ రామోజీలకు క్రాంతిబుద్ధిచెప్పడం యిందులోని యితి వృత్తం. నకిలీ మందులు లేకపోలేదు; కాని, వాటి తయారీ యింత అసం దర్భంగాను, సినిమా సవాళ్లతోను సాగదు. డ్రగ్ కంట్రోల్ యాక్ట్ ఏ విధంగా పని చేసేదీ పరిశీలించివుంటే బావుండేది, ఈ ఫార్ములా చిత్రానికీ దర్శకులు: రామచ ౦ ద్ర రావు, నిర్మాత : రామరాజు.
శ్రీదేవి మూవీస్ “చిన్నోడు = పెద్దోడు”
మామయ్య (ప్రభాకర రెడ్డి) కూతురు సుజాత (కుష్బు), తమో పల్లెటూరి యింటిని పొవనం చేయదలుచుకున్న దని అమ్మమ్మ (నిర్మల ) ద్వారా వినీ, వీధి బొగుచేసి యింటికి. రంగులు వేసిన అమాయక హీరోలు పెద్దోడు (చంద్రమోహన్), విన్నోడు (రాజేంద్ర ప్రసాద్). వారి అమాయకత్వంతో,
35
వెర్రి బాగులతనంతో, బంధువులంటే వుండే ఆపేక్షలో నీతీ నిజాయితీ, (పస్ఫ్సుటమవుతుంటాయి. బనీయనుల కంపెనీ (ప్రొాప్రయిటర్ కొడుక్కీ (సుధా కర్), భాగ్యవంతులమ్మాయి సుజాతకీ పెళ్లి కావలిసివుంది. అయితే, కారాక్సి డెంట్లో అ అమ్మాయి తల్రిదండ్రు లిద్దరూ, సరిగ్గా ముహూరానికి "ముందు ఠఫీమని, ఆ" కునుమకోమలిని, నిర్దను రాలిగాను, నిస్సహాయురాలిగాను, నిర్మాశ్రయురాలిగాను చేస్తారు. సహ జంగా మంబివాస్ల, మమతాను రాగాలు గలవాట్లా అయిన్ ఈ బావలిద్దరూ, అ అమ్మాయిని తమ వెంటబెట్టుకొని పర్లి టూరికి పటుకొస్తారు ; డబ్బు నిషా దిగి పోగానే అ అమ్మాయికి మంచి బెడ్డలు తెలుస్తాయి. తమలో ఎవరిని ఈ సుంద రాంగ్ వరిస్తుందా అని పెద్దోడు విన్నోడు తికమక పడుతుండగా, అమె చిన్నోడి వైపు మొగ్గుతుంది ; పువ్వులకి నోచుకోని ఒక పద్మ శాలీ యువతికి పెద్దోడు నూతన జీవిటీం (ప్రసాదిస్తాడు. రేలంగి నరసింహారావు ' దర్శకత్వ మంటే హాన్య కునుమపరాగం, నిర్మాత: అనితాకృష్ణ.
విజయకృ్ళష్ణావారి
“కలెక్టర్ విజయ అయిదారు సంవత్సరాల తర్వాత (“అంతం కాదది - ఆరంభం" పిక్స్ర్ తర్వాత), విజయనిర్మలని వెండి తెర మోద చూస్తారు (పేక్షకులు. ఎంతో గంధభీరమూ ఉదాత్త మూ అయిన పాత్ర ఆమెది ఈ పిక్చర్లో ! ఒక నాటికారు
36
ప్రమాదంలో తలిదండ్రులు మరణిం బారు. భర ఏమయాడో జాడ తెలి యదు; అలాగే పసివాడు ఏమయాడో కూడా తెలియదు. ఇంతటి శోకభారం లో మునిగి, గుండెల్లో ఆరని అగ్ని పర్వతం రగులుతున్నా కలెక్టరుగా తన కరవ్య నిర్వహణ, గీతాకారుడు చెప్పిన విధంగా నిర్వ 1హించే విజయకు, ఆ జిల్లా కేం దానికొచ్చి ఛార్జీ తీన్సు కోబోయే ముందు, ఇద్దరమ్మాయిలకు మత్తు మందు యిద్బి ఎత్తుకుపోతున్న ఒక వాన్ గ్ర. స పడుతుంది. ఆ పిల్లలని కాపాడటంతో బాటు, ఆమెకు ఈ జీ లోని కిడ్నాపింగ్ కధల గురించి ఎన్నీ సందేహాలు వస్తాయి. యస్పిరామనాధం (గుమ్మడి) కుమారుని (నరేష్) సహా యంతో, డిపార్ట్మెంటల్ గా గాక, (పయివేటుగా వీరిశోధన గావించి, (ప్రమాదకరమైన కోటీ" రావు అసలు కధని బయటికి తీస్తుంది. ఈలోగా కొన్ని ఫార్ములా మలుపులు వున్నప్ప టికీ, అ కోటీశ్వ రావు కూతురే (రమ్య కృష్ణ). ఈమె కోడలు కానున్నష ప్పటికీ, టెలిఫోన్ ద్వారా రహస్యాలు అ అ భర్త అయినప్పటికీ (స్కీన్ పే రన భూయిష్టంగా ఉంది. (ఫెటింగ్స్ తీగ్గించి ఫుంటీ యింకా రక్త కట్టేది, దర్శకత్వం : విజయనిర్య మి, న్ర్మాత ; రమానంఠ్.
చితా వత నలా సలా పలా స్తతో గులో
కట్టి పదివేసే బంధాలన్నీ తెంచు కున్నమాదట కనిపిస్తుంది స్వాతంత్ర్య తేజం. రిటర్ పోళోవి
జగతి = జూన్ 1988
వుంఖ చిత్రం
ERR ER ER ERR ER తట ER ER ER ERR ER EE ER ER ERR
ఉన్నత పదవీ బాధ్యత నిర్వ హించేందుకు అనుభవమూ ఆరో గ్యమూ |ప్రధానంగాని వయసు కాదనే విషయం, కాసు (బ్రహ్మానంద రెడ్డి నియామకం రుజువు చేస్తున్నది. మహా రావ్ష గవర్నరైన (బ్రహ్మానందరెడ్డి (76 ఏట్ట) అపార రాజకీయానుభవం గల వ్యకీ, ఆంధ్రరా ప్ల చరిత్రలో ఎడున్నర సంవత్సరాలు ముఖ్య మంత్రిగా వ్యవహరించిన ఘనత ఆయ నొక్కరిదే! పభుత్వోద్యోగుల సమ్మెను, ఇరువైపుల (అంధ్రా - తెలంగాణా) వేర్పాటు వాదాన్ని, విజయవంతంగా పరిష్కరించి, రాష్ట్రానికొక సుస్థిరతను రన సమయంలో, కొం గెస్
(ఫెసిడెంట్ ఇందిరాగాంధీ ఆదేశంపై, క! పదవికి రాజీనామా యివ్వవలసి వవ్చింది (1971). ఆ తర్వాత కేంద మంత్రి వర్గంలో చేరారు... . ఎమర్జన్సీ ప్రవేశశె పెట్టడానికి ఆయశ వ్యతీరేకి. కాని, సిద్ధార్థ ంకరే సలహా (ప్రకారం, ఇందిరాగాంధీ ఎమర్జన్సీ (ప్రకటించి, అరవై వేల మందేని నిర్భంధింబారు. అయితే, డిటెన్షన్ ఆర్డర్ పై ఈయన ఆమోద ముద్రలేదనీ, "విడుదల చేస్తున్న ఆర్జరు మోద మాత్రమే ఈయన సంతీకం వున్నదనీ “షా కమిషన్లో సైతం వెల్లడయింది. చరణ్సింగ్ ప్రభుత్వంలో ఈయన ఉన్నారు. 1978 లో
జగతి - జూన్ 1988
కాంగెస్ (పెసిడెంట్ అయారు. ఆరవ ఫైనాన్స్ కమోషన్కి ఛెయిర్మాన్, 1980లో నరసరావుపేట నుంది లోక్ సభకు ఎన్నికయారుగాని 1984 ఎన్నికలలో వోడిపోయారు. గత ఏడేళ్లుగా ఆయన యాక్టివ్ రాజకీయా లకు దూరంగా ఉన్నదే... ae ho! జులై 2రీవ తేదీన నరీనరావుషే చేరువనున్న విరుమామిళ్ల జన్మించిన కాసు బ్రహ్మానందరెడ్డి, తన పదకొండవఏట, సోదరులిద్దరీతోను గాంధీగారిని విజయవాడలో మూశారు. మహాత్మునివల్ల ప్రభావితులై ఖద్దరు ధారణ ప్రారంభించారు. మాసు పచ్చయ్యప్పాస్లో [గాడ్యుయేషన్, “లా” కాలేజీలో డిగీ అయాక, నరన రావుశే పేటలో (ప్రాక్తీసు; సత్యాగహో ద్యమం. 27వ వీట ఒంగోలు జిల్లా బోర్డు పెసిడెంట్ ; 1946 లో మద్రాసు అసెంబ్లీ సభ్యత్వం... సంజీవరెడ్డి మంతి వర్గంలోను, సంజీవయ్య మం తివర్గంలోను రెండిం టిలో మంత్రిగా వుండి, తను స మంత్రి అయాక ఆంధ్ర రాష్ట్ర కాం గెస్ లోని అంతఃకలహాలకు ఒకవిధంగా స్వస్తి చెప్పారు.... “ఎన్నికల సంఠం భంలో మనం చేసిన మందీ చెడూ మర్చిపోతారు (ప్రజలు. గాలివాటాన్ని
బట్టిజయాపజయాలునిర్ల యమవుతాయి
ఆంటారు అనుభవజ్ఞులైన (బ్రహ్మా
నంద రెడ్డి, | 37
నవలలు వైశాఖి 16-50 కాంచనమృగం tb 50 భూమి పుత్రి 16-00 మధుర స్మృతులు 14 - 00 ఓ మనిషి కథ 16 - 00 ఏమిటీ జీవితాలు 12 - 00 మనసులోని మనసు 25 = 00 అలోచింబు 9-00 రాగర క్రిమ 18 - 00 మేఘాల మేలిమునుగు 16 - 00 కలల వెలుగు 15 = 00 (బతక నేర్చిన జాణ 14 - 00 జయలక్ష్మి 2900 కృష్ణవేణి 20 - 00 ఏది గమ్యం ఏది మార్గం 15 - 00 ఎన్ని మెట్టెంక్కినా 18 - 00 సద్యోగం 15=00 లావణ్య 14 00 ఇవిగౌక వంటలు - పిండివంటలు 25 - 00౮ (ప్రశ్నలు - జవాబులు 15 = 00 జాబులు - జవాబులు 13 - 00 అల్లికలు - కుట్టు $0 ~ 00 అందాలు - అలంకారాలు 1§ = 00 మహిళలకు మధురజీవనం 7.50 దాంపత్య జీవితం i280
20/- రూః క్రైబడి పుస్తకములు తెప్పించుకొనేవారు. ముందుగా ఆ వున్తకాలధరకు 2 రూ తగ్గించి 1 0. పంపితే, సీ రూఃలకు మాత్రమే ౪1.7. పంపుతాము అందువలన మోకు అసలు ధరకే పుస్తకాలు అందుతవీ.
కాం లి టీ ప బ్లిషర్ ఎ రామమందిరం వీధి - విజయవాడ - 2
మహాయోగి
నారాయణగుర సు
పప tis
అ్రర్వావీనమైన భారత చరిత్రలో
మనకు ఎందరో బుషులు, యోగులు కన్పిస్తారు ఉపనిషద్బోధన అను [ప్రామాణికంగా భావించినవారు కొంద రైతే, భౌతిక వాదానికి (ప్రాధాన్యం ఇచ్చినవారు కొందరు. అనందానుభూతి జీవిత ధ్యేయమని బోధింవిన తొం|త్రికులు, గీతావాదులు, అద్వైతాన్ని ప్రబోధించిన ఆదిశంకరుల వంటి వారు, అంతా: ఈ కోవకు చెందినవారే. కొందరికి జగత్తు వాస్తవ మైతే మరికొందరికి అది కేవలం మిధ్య. పంచేంద్రియాల ద్వారా అనుభూతిని కల్గించేది మాత్రమే వాస్తవమన్నది లోకాయతికుల వాదం. ఆత్మ వాస్తవ మైనదా అన్న ప్రశ్నకు వారు నలి మైన, సమాధానం ఇస్తారు.
మద్యంలో మత్తు కలిగించే పదార్థపు అక్షణం ఎటువంటిదో, ఆత్మకూడా 'అటువంటిదేనని వారి సిదాంతం. మద్యంలో మిశ్రితమైన విభిన్న పదార్థాలు విడివిడిగా మత్తు కల్లించేవి కాకపోవచ్చు. అయితే ఈ విభిన్న పదార్థాల మిశుణం వల్లనే ఆ మిశ్రణా నికి మ్త్తు కలించే లక్షణం సిద్ధిన్తున్నది. ఇదేవిధంగా కొన్ని పదార్థాల మిశ్రమం వల్ల స్పృహలనే అక్షణం సిద్ధిస్తున్నది. ఇచే ఆత్మలనబడే పదార్థం. ఇటువంటి యోదనా రీతి పాశ్చాత్యులలో కూడా
జగతి = జూన్ 1988
జ
డూ రూ మేడ ఈ ఆమా శ్వా
ఉంది. దీనిని సృజనాత్మక పరిణామం అంటారు. (ప్రాణవాయువు లేదా ఉదజనికి, విడివిడిగా. చూస్తే నీటికి ఉండే లక్షణాలు కన్పించవు. నీటి యొక్క విస్పష్టలక్ష ణాలైన తడి గాని, ద్యావ్యతగాని 'ఈ రెండు మూలకాలలో నూ కన్పించవు. అయితే అవి ఒక పద్దతిలో మిశతమైనప్పుడే నీరు అన బడీ కొత్త పదార్దం ఏర్పడుతున్నది. ఇదే సూలంగా సృజనాత్మక పరిణామ వాదమీని చెప్పవచ్చు.
ఇక తాంధత్రికుల తొత్విక లక్ష్యం విభిన్నంగా కన్పిస్తుంది. బ్రహ్మ పదార్థంతో అత్మ విలీనం కావడంపట్ల వారికీ అంత ఆకర్షణ లేదు. పంట్ చారను తింటానే కాని పంచదారగొ మారడం నా లక్ష్యం కాదు అన్నది తాంత్రికవాదుల లక్ష్యంగా కన్పిస్తుంది. ఈ ఇరు వర్గాల వారు [ప్రపంచాన్ని యదార్థమని “భావిస్తున్నవారే కనుక చానిని మార్చాలని (ప్రయత్నించ డంలో హేతు విరుద్దత ఏమి లేదు. అయితే (పపంచం పూర్తిగా మిధ్య అని (ప్రబో ధించే వారితోనే వైరుధ్యత వస్తున్నది. [పపంచం మిధ్య “అయితే అది కేవలం క్షణికమే అయితే, ఈ పృుపంచం నుంచి విముక్తి చెందడమే,. లక్ష్యం అయితే, అ (ప్రపంచాన్ని సంస్కరిం
39
చడం పట్ట ఆసక్తి ఎందుకు ? అన్న (ప్రశ్న వస్తుంది.
(వపంచ సంస్కారాన్నికె కర్మా చరణను గీత కూడా పుబోధిందింది. అయితే ఈ కర్మాచరణకు ఒకి షరతు విధించింది. ఎ కర్మను అచ రింవినా, కర్తగానో, లేదా కర్మగానో, చానిలో విలీనం కాక, నిష్కామ దృష్టితో, నిమిత్త మాత్ర దృష్టితో కర్మాచరణకు పూనుకొనాలన్నది భగ వద్దీత నిర్దేశం.
పృపంచం కేవలం మిధ్య అని ఆదిశంకరులు కూడా (తోసి పుచ్చ లేదు. (ప్రపంచం వా స్తవమైనది కాక పోయినా వ్యావహారిక సితి గలదని ఆయన అంగీకరించారు.
ఇక పూర్వులను విడిచి పుస్తుత కాలానికి వస్తే ఈ పృపంచం పట్ల విశేషాసక్రిని పృదర్శించి బాధిత మానవాళి 7 సముద్ధరణ కై కె కర్మాచరణకు దిగాలని పజోధించిన వారెందరో కన్చిసారు. యువకులు ఆరోగ్యంగా, బలంగా ఉండాలని స్వామి వివేకా నంద ఉద్దాటించారు. వేదాంతం వల్లకంటె ఫుట్బాల్ ద్వారా మోక్ష సోధన సుగమమని కూడా ఆయన
అన్నారు. 'మళ్ళీ మళ్ళీ జన్మించాలనేది నా అకాంక్ష. ఈ జన్మల ద్యారా
బాదితులకు సేవచేసే అవకాశం లభిస్తుంది" అని అన్నారు. భూమి
పెనే చేయవలసినది ఎంతో ఉన్న దన్న పృగాఢ విశ్వాసం కారణంగానే
జననమరణ చకం నుంచి వెటపడి
pa మోక్లాన్సి పొందాలని “అయన 4)
కాంక్షించలేదు. బుదుడు కూడా ప్రాపంచిక జీవనంలో పాటెంచవలసిన్ల విధులపట్ల విశషాన కిని కనపరవారు తప్ప పారలొకిర విషయాలను గురిందీ అంతగా పట్టించుకొన లేదు.
రన పర్కొన్న చరుధ్యతీ శ్ర్రస్తవ
తంలో. కూడా కన్చిస్తుంది, జీవనం క్షణభంగురము అయితే శు కాస్త దానికి ప్రపం స. సంస్క దించ ' ముముక్షువులు గా కాలం గదువుతూ అత్మ పరిణతి సాధనకు ప్రయత్నించడం మంచిదన్న వాదన వైన్నవ మతంలో కూడా కన్సించేది. అయితే కెస్తవ తాత్విక ద్భక కృథంలో ఇటీవల వచ్చిన మార్పులు ఈ వైరుధ్యాన్ని తొలగింభాయి. క్రైస్తవ తాత్విక దృక్పథంలో ఈ మార్పునకు దడిణ ఇ అమెరికాలో అంక రార్బణ జరిగింది. ఈ నవ తాత్వికులు పాతసిడ్రాంతానికి కొత్త అరం బెప్పారు. ఈ మపంచం నుంచి విముక్తి అంటే పుస్తుతం అసమానళలతో, బాధలతో నిండియున్న ఘృబంబానికి విముక్తి అని వారు అరం చెప్పారు. అంటే పృసంచంలోని అసమానతలను, భొధలను తొలగించడానికి నడుం విగించాలని కూడా కర్తవ్య బోధ చేసారు. మోక్షం అంటే వృుపంచం నుంచి పారిపోవడం కాదు. అస్యా యాలు వంటి లోపొల నుంచి ఈ పృపంబాన్ని విముక్తం చెయడమే మోక్ష మార్గమని వాడో త్రవవించారు. అన్యాయం" కొనసాగినంత కాలం
లన్న తపన ఎందుకు *
జగతీ - జూన్ 1988
హింసకు ఆస్కారం ఉంటుందని,
దార్మిద్యం ఉన్నంతకాలం అన్యాయం కొనసాగుతుందని క్రైస్తవ తాత్వి కులు కుండ బ్రద్దలు కొట్టినట్టు చెప్పారు. దీని ఫలితంగానే “శమ లోటారెస్ వంటి విప్టవ క్రైస్తవుల ఆవిర్భావం జరిగింది.
అసలు ఈ విషయ [గ్రహణానికై దక్షిణ అమెరికా వరకు వెళ్లడం ఎందుకు ? మన దేశంలోనే, కేరళ రాష్ట్రంలో నూరు సంవత్సరాల క్రితం “నారాయణ” అన్న హిందూ యోగి జీవించారు. ఆయన భక్తులంతా ఆయనను గురు అన్న గౌరవ వావకాన్ని జోడించిన కారణంగా ఆయన “నారాయణ గురు గా (ప్రసిద్ధు అయ్యారు. హైందవ తాత్విక సిద్దం తాలకే విప్ప్టవాత్మ కమైన అర్థం చెప్పీ, ఎంతో “అభినివేశంతో, * దీక్షతో సంఘం సంస్కరణకు పూనుకున్నారు. ఆదిశంకరుల అద్వైత సిద్దాంతాన్ని నారాయణగురు పూరిగా అంగీక రించారు. అంతమా[తలో ఆగక ఆ సిద్ధాంతాన్ని ఆచరణతో "పెట్టడానికి నడుం కట్టారు. సృష్టి అంతటికీ ఒకే పరమాత్మ సర్వ 'వ్యాప్రిగా ఉంటే కులపరమైన కేశాలకు ఆస్కారం లేదని ఆయన తార్కికార్థం చెప్పారు. ఆదిశంకరుల రబనలుగొ పేర్కొన బడుతున్న కొన్ని శ్లోకాలను బట్టి అయన కులవ్యవస్థను "సమర్థించారనీ, శూద్రులకు వేదాధ్యయనాన్నీ నిషే ధిరబారని చెప్పడం జరుగుతున్నది. ఇది ఎంత నిజమో చెప్పలేము. కాని,
జగతి - జూన్ 1988
కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమం నిర్వహించిన దాఖలాలు ఏవీలేవు. నారాయణ గురు మాతం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్య మాన్ని నిర్వహించారు.
నారాయణ గురు సిదాంతౌలు విశ్వ జనీనమైనవి. సర్వ మానవులు ఒకే కులానికి చెందినవారని ఆయన నొక్కి వక్కాణించారు. మానవునికి, భగవంతునికి మధ్య సంబంధాన్ని నిర్వవించేదే మతం. అందువల దేవుడు ఒక్కడే అయినప్పుడు మతం కూడా ఒక్కటే ఉండాలన్నది ఆయన భాష్యం. “మానవాళి అంతకూ కులం, మతం, దేవుడు కూడా ఒకటే" అని ఆయన ఖండితంగా చెప్పారు. మతం పట్ట విపరీతమైన అభినివేశం వ్యక్తం వేస్ వారిని ఉద్దేశించి ఆయన ఈ విధంగా అన్నారు.
“మిరు ఏ మతానికి వెందిన వారైనా పరవాలేదు. ఉత్తమ మాన వులుగా ఆ మతం మిమ్ము తీర్చగలి గితే అదే చాలు.” a నిర్బీతిగా, విశ్వ జనీనంగా మతం అంతర్యాన్ని మరెవ్వరూ వివరించలేదు. కులం అంటే వృతి ధర్మాల ఆధారంగా జరిగిన విభజన అని గాంధీజీ కూడాొ సమర్థించారు. మత విభేదాలను తుడివి వెయ్యాలని గాంధీజీ ఖండితంగా భావిం చలేదు. “కైస్తవుడు ఉత్తమ కై స్తవ వుడుగా ఉండాలి. ముస్టిం ఉత్తమ ముస్టిమ్గా ఉండాలి. “హిందువుడు ఉత్త మ హిందువుడుగా ఉండాలి "అని మాత్రమే ఆశించారు. శ్రీ నారాయేణ
yh
41
గురు అంతకంటే ముందుకు వెళ్లారు. కులమతాంతర వివాహాలను, భోజ నాలను ఆయన పోోత్సహించారు. కేరళ లో తొలిసారిగా మతాంతర వివాహాన్ని ఆయన స్వయంగా జరిపించారు. ఒక ఎజవా యువకునికి, ఒక జర్మన్ క్రైస్తవ యువతికి ఆయన స్వయంగా వివాహం జరిపించారు.
నారాయణ గురు కేరళలో అట్టడుగు "కులంగా పరిగణించబడే ఏజవా కులంలో జన్మించారు. వారిని అవర్డులు గా పరిగణించి, దేవాలయాలలోకి రాకుండా నిషేధించారు. అయితే నారాయణ గురు ఆ దేవాలయాలలో ప్రవేశం హక్కుకై పోరాడలేదు. తన కులంవారు స్వయంగా దేవాలయాలు wb ఆయన కధ థం రు. [బాహ్మణాధిపత్యాన్ని సవాలు క. ఎజవా కులంవారు నిర్మించు కున్న దేవాలయానికి ఆయన స్వయంగా (ప్రారంభోత్సవం చేసి, ఆ దేవాలయంలో అందరికీ [ప్రవేశం కల్పించారు. 1932 లో తిరువాన్కూరు మహారాజా తన సంస్థానంలోని దేవాలయాలన్నింటిలో అన్ని వర్ణాల పొందువులకు (ప్రవేశం కల్పిస్తూ 'ఆరినెన్సు జారీ చేశారు. ఇది రాజకీయోద్దేశంతో గ్రైకొన్న చర్య. అన్ని చేవాలయాలలోను అన్ని కులాల వారికీ, మతాలవారికి పవేశం కల్పిం చాలన్న నారాయణ గురు ఆద ర్శాన్ని పూర్తిగా సంతృష్టి పరచలేదు. దేవాలయాలను న్వయంగా ప్రారం భింభడంతోబటే ఆయన ఆగిపోలేదు.
42
ఒక దేవాలయాన్ని ఆయన శారదా డేవికి అంకితం చేసారు. ఆయన చివరగా [ప్రారంభించిన దేవాలయంలో ఒక అద్దాన్ని ప్రతిష్టించారు. దేవాలయాన్ని దర్శించే. (ప్రతి వ్య
అద్దంలో తనను చూనుకొనీ, మః భగవంతుని చూసుకొనాలని ఆయన అభిభాషణ. అందువల్లనే ఆయన ఈ దేవాలయంలో అద్దాన్ని (థైకష్షింత
లేదు. “అహం బ్రహ్మస్మి" అన్న అద్వైత సిద్దాంతాన్ని ఆచరణలో రుజువు చెయ్యడానికి ఇంతకంటే
(ప్రబలమైన ఆధారం లేదు. దేవుని సామ్రాజ్యం నీలో ఉన్నది అన్న కె)స్తవ మత సూక్తిని రుజువు చెయ్యడానికి కూడా ఇంతకంటే (ప్రబల సొక్ష్యం ఏమిటి? మానవుని తన ప్రతిరూపంగా భగవంతుడు సృష్టించా డన్న సూక్తిని కూడా రుజు షు చేస్తున్నది. ఈ (ప్రబోధంలోనే ఆయన విశ శ్యజనీనత కూడా ప్రన్ఫ్భుటమవు తున్నది.
ఉన్మాద యోగిగా పేరు పొందిన శీ భత్తంపి న్వామికల్తో మొదట్లో నారాయణ గురు సన్నిహితంగా ఉండేవారు. భత్తంపి “క్రీస్తుభూత పిచ్భదం' అన్న 'పేరుతో ఒక పుస్తకం వ్రాశారు. ప్రఖ్యాత సంఘ సంస్కర్త ర్త దయానంద సరస్వతి కూడా “నక్ష్యా జ్. ప్రకాశం” అన్న తన [గంధంల్ ఇస్తాం, క్రైస్తవ మతాలు రెండింటిని విమర్శించారు. అయితే నారాయణ గురు ఈ విమర్శనా ధోరణికీ పోకుండా మతం పేరుతో విభజనకు
శెగరి = జాన్ 1988
కాక సయోధ్యకు దోహదం చేసే ప్రక్రియలను ప్రారంభించారు. ఆయన సొభాతృత్వ మహాసభను, సర్వ మత మహాసభను ఏర్పాటు చేసారు. ఈ సర్వ మత మహాసభ ముఖద్వారం వద్ద “వాదించి గెలువడానికి కాదు, మనం నేర్చుకుంటూనే మరొకరికి నేర్చుకునే అవకాశం ఇవ్వడానికి అన్న లక్ష్యాన్ని వ్రాయించి పెట్టారు. నారాయణ గురు దృకృధంలో నిర్మాణాత్మకత ప్రస్ఫుటంగా కని పిస్తుంది. అనేక శతాబ్దాలుగా అంట రానివారుగా, అట్టడుగున పడిపోయిన ఎజవాలను ఆయన, కార్యాచరణకు దింపి, వారిలో చెతన్యం కలిగించారు. కష్టించి బవొగుపడమని పారిపద్ధ్యాన్ని పాటించమని, ఆరోగ్యవంతులుగా రూపొందాలని (ప్రబోధించారు. ఈయన కృషి ఫలితంగానే కేరళ హిందూ సమాజంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న “ఎజవా'లు ఒక (ప్రబల శకిగా రూపొంద గలిగారు.
కొద్ది దశాబ్దాల [కితం వరకు కేరళ “స్కూళ్లలో హరిజన బాలురను నేలపైనే కూర్చో బెట్టారు. సవర్దుల పిల్లలు మాత్రమే వంటక పె కూర్చొనే వారు. ఆ పరిస్టితి నేడు తొలగి హోౌయింది. హరిజనులు కూడా ఇతరులవలెనే తలెత్తుకు తిరగ గలుగుతున్నారు. “ఎజెవోలటో అటడుగు నారు కూడా నారాయణ గుర్ సందేశాన్ని అక్షరాలా పాటిస్తూ లబ్ది పొందుతున్నారు, “విద్యావంతులై లె విమోచనం పొందండి, సంఘటితమై
ఇగతి =. జూన్ 1988
బలపంతులు కండి అన్నదే ఎకెవాలకు ఆయన ఉపదేశించిన తారక మంత్రం.
ఈ విప్ప్రవయోగి బోధనలను
జాతీయ స్థాయిలో ప్రబారం చెయ్యవల సిన అవసరం (ప్రస్తుతం ఎంతో ఉందీ. ఆయన త్రికరణ పద్దిగల హైందవ యోగి. మత సాంప్రదొయాలను త్రోసి పున్నా కుండానే ఆయన నవజీవన తత్వాన్ని, కార్యాచరణ పథకాన్ని (ప్రవచించారు. ఆయన ప్రవచనం సమాజంలో గుణాత్మకమైన మార్చును తేగలిగినది మాత్రమే కొక, అన్ని మతాల వారిని సమైక్యం చేయగలిగిన శక్తి దొనికి ఉంది. నారాయణ గురు ఆస్తికుడే అయినా ఆయన శిష్యులలో నాస్తి కులు, హేతువాదులు కూడా ఉన్నారు. తాత్వికంగా నారాయణ గురును మించిన వ్యక్తిని ఎవరినీ నేను చూడలేదు అని రవీందనాధ టాగూరు ఆయనను (ప్రశంసింబారు. నారాయణ గురుకు ఇతరులకు మౌలిక మైన తేడా ఒకటి ఉంది. ఆయన భాందసుడు కాదు, సముద్ధరణ వాదీ కాడు, మౌనవ పునరుజ్లీవనీం ఆయన ధ్యేయం - _ అదే అయనకు విశిష్టతను సంతరింది పెట్టింది.
ననే
ఈ లోకం తరుచూ మిమ్మల్ని మోరుఎటు వెళ్తున్నారో అటు తోస్తుంది. పెకి వెళ్తన్నారా, యింకొంచెం పెకి ; కిందికి వెళ్తన్నారా మరికొంచెం, కీందకి. —ట్రాయిన్
43
అ న లును దులో
ష్రాళ సైటులు పుత్ర టు యు ల్తుతు తు ప్రల్టు భళ్ళు కం
రచనలు
పరిచయం చేసిన పుస్తకాలు
దూరాన్ని జయించిన మానవుడు అన్యాయం భారెస్ ఫీన్మెజ్ ఆఖరి కోరిక కభానికలు ఎక్కడికి కమలా ? జీవనమారం భానుమూర్తి భార్య ఎలినార్ మీజ్వెల్ రాన నవ్వింది తొలి పాఠాలు " కొత్తలోకాలు ఖ్ కొన్ని [గంధాలు వా ఖే సీతతో సినీమాకు డా మేరి వేర్తీస్ (ప్రజానాయకుడు ప్రకాశం నేల = నీరు" నట్టింట దీపం మహా నగరంలో మాంగుళూర్ మెయిల్ జీవితం మహాబలిపురం నవచెనా మనకీ ఒక కారు ప్రతి గురువారం సీతా ఫలాలు అరు కథలు భాష చెట్టు పూసల మేడ మరొక ఆరు కథలు శవరాను ఈ నాగరికత కలడో లేడో నాలుగు రోడు మావొ పాలనలో అణుశక్తి ( చైనాలో మైనారటీలు బొలరాజ్యం అమెరికా (గావు వైద్యుడు జులై నాలుగు సాహస యాత్ర వరదల్లో వాంగ్ మాతా భూమాతా కాఫీ మానెయ్యడం వీమలబొరు
వీటిటో ఏ ఒక్కటీ ప్రస్తుతం అచ్చులో లేవు, చదవాలనుకున్న
వారు మాకు
లైబరీలో దొరికితే చదవండి.
పోయా ఇటా ఆమా ఇమా అమా ఇనా ఇమా బ్ర మై అమా ల గా శాసన
44
జగతి = జూన్ 1988
సీరియల్
(పతి గ్గు
గడిచిన కథః ఆడిట్ బ్యూరొ మంచి వసే, అడ్వర్థయిజ్ మెంటు యవ్వ డానికే వచ్చాడనుకుంటుంది స్టేక్ మెక్ట విస్. “అర్కయిన్' వారప త్రిక విర్వహ ఇతో తలమునకలై వున్న ఆ భార్య భర్తల కష్టసుఖాలు చదవండి ...
బాబ్ విశ్రాంతి నుంది తిరిగిరాగానే మొట్టమొదట చేసినపని యేమిటంటే, మా ”అకవుంట్ ప పుస్తకాలు రాసేందుకు పీటర్స్ని కుదర్చడం. నేను ఎప్పుడూ అ మాట మొహంమిద చెప్పలేదు గాని ఆ ఫెల్ట్హాట్తో అతను సెయింట్ పీటరులా కనిపించేవాడు నా కళ్ల క్రి, ఏవైయేళ్ళు రైల్వేలో పనివేసి రిటై రయాక, గోళు గిలుకుంటూ యింటో (sp) (sp) య కూచోడం అతనికి బావుండేది కాదు. “పార్టు - టైము” అని పెట్టుకున్నాం . కాని, మొదటివారం గడిబాక, అతను మాకంటే ముందు వచ్చి, సాయం[తం.అయిదు కొట్టాక వెళూండే వాడు. పీటర్స్ రాకతో మా అఫీసులో నెమ్మది నెమ్మదిగా మార్పులు కలగ నారంభింబాయి. ఒకరోజు మా టేబుల్ వంకచూసి అతను అన్నాడు : “నేను రయిల్వేలో పనిచేసినన్నాళ్ళూ, ఏ 'ఒక్కరోజూ టేబుల్ మోద కాయితాలు
జగతి = జూన్ 1988
ఇ”
అం లల” రత
ఇడ స వడు. యెడ అవిడ.
వుంది వెళ్ళేవాణ్ని కాదు; ఎక్కడి వక్కడ సర్దేసి వెళ్ళేవాణ్లి.” ఆ పాఠీం నాకూ "బాబ్ కూను.
'పీటర్ వొబ్చాక డబ్బు గొడవలు
ఆలోవించడం మానేశాం.
15
1948 వసంతకాలానికి, మేము హానీబూక్ వొదిలి వేయవలసిన పరిస్థి తులు ఎర్బడ్డాయి. పత్రికని బయట పే య్యడం, ఏ'వారానికావారం, కష్టతర మవుతోంది. ఆర్కయివ్ సర్కులేషన్ కూడా మునుపటి కంటె బాగొ సపెరిగిందాయె,
అ వేసవికాలమంతా, మాకు పని కొచ్చే యింటికోనం చూశాడు బాబ్, పత్రికలో ఒక విన్న (పకటన కూడా వేశాం. “ఆర్కయివ్ పత్రికకి కావలసిన అ పెట్టుకునేందుకు, ఎవరైనా తగు
స్థలం ' చూపించి, సహాయం జేయ ప్రార్దన, $9 సలహాల కేం కావలసినన్ని వచ్చాయి.
ఒక రైతు తన వాములదొడ్డి యిస్తాన న్నాడు. మరొకతను మా ఆఫీ ఫీసుకొవ్చి = మహా మంది సలం వుంది = అన్నాడు.
“ఏటవతల ఛేషెన నేల ఉంది, బెట్టు కొట్టించేసి, మో యిష్టమొచ్చిన పద్దతిలో యిల్లు కట్టించుకోవచ్చు క అన్నాడతను.
45.
“దాగా నే వుంది, చందాదారులు అక్కడికి రావడమెలా? పడవెక్కి
ఏరుదాటాలి కదూ !” అన్నాడు బాబ్.
నవ్వుతూ.
ఏమయితేనేం అగస్టునాటికి మాకు, వెనక గురాలశాలగాను యిప్పుడు పాతకార్లు పడేనుకునేందుకూ ఉప యోగపడుతున్న ఒక షెడ్డు, దీర్ణకాలం అద్దెకి (long-term lease) దోరికింది. అది మెయిన్ రోడ్డుకి దగ్గిర్లోనే వుంది కూడా.
మా (పెస్ మేము పెట్టుకోవడ మన గానే, కొత్త సమస్యలు అంకురార్పణ అయాయి, ఆ గుర్రాల శాలని మా మిషన్లూ అవీ పెట్టుకునేందుకు వీలుగొ మార్చాలి. ఏవారానికి అవారం పత్రిక తీసుకొస్తూ, ఇటు అశ్వశాలని యంత్రా గారంగా మార్చే నిర్మాణ కృషిని నిర్విఘ్నంగా కొనసోగిస్తూ వుండాలి. .. రసెల్ మా దగిర మేనేజరుగా 'జ్లేరేడు. బాబ్, రసెల్ యిద్దరూ పాత (పెన్సు లెక్కడయినా చ వకీగా దొరుకు తాయేమోనని వేట (ప్రారంభించారు. గాలీలు, స్టోన్సూ, టైప్ సిక్సూ, లెటర్ (సెస్, ఆఫ్సెట్ - 'యులోటి విషయాల గురించీ వాటి ధరవరల గురించీ అ స మానం మాట్రాడుకుంటూండేవారు. వ
ఇలా వుండగా, ఒక శనివారంనాడు అారీమిద్ దిగింది నల భేఏళ్ళ వయసు గల లినోటై పుమిషను, దానిసామానుల తోటి. డవనింగ్ టవున్కి వందమైళ్ళ దూరంలో ఓక పచవుల శాలలో పడి వుందట ఈ మిషను. |
‘46
బాబ్ బంధువుల్లో ఒకతను, నలభై అయిదేళ్ళ వయసుగల 'మియెవో అచ్చుయం త్ర మూ, a2 పెటైల టెపులూ పదిహేనువందల డాలర్హకి అమ్మడానికి అంగీకరించాడు. చవక జేరమే గాని, -టెపులన్నీ వేటికవి సర్దుకునేందుకు మూడునెలలపాటు పట్టింది. టెపులు బయటికి తియ్యడం, దుమ్మూదు[ట్రా దులిపి తుడవడం ఆ పెన వాటిని ఆయా కేనులలో ఫోయడం -- యిదీ చేయవలసింది" మా అబ్బాయి, అమ్మాయీ మాత్రమే గాకుండా రసెల్ కొడుకూ (8 ఏస్ట) రసెల్ కూతురూ (5 ఏళ్ళు) కూడా ఈ పనిలో ప్రవేశించారు. మా అమ్మాయేమో బ్రాకులతో మేడలు కర కూచునేది. మిగతా ముగ్గురికీ పెద్ద అక్షరాలు యిచ్చి, వేటికవి విడీగా ఏరమనేవాళ్లం. కొని ఏం ప్రయోజనం? ముగ్గురు పిల్లలూ టై ణెపు లేరడం మర్చిపోయి, “నన్ను ముట్టుకోకోయ్" అట ఆడుకొనే వారు. మాఇంటి యజమాని విద్యు తృరికరాల వ్యాపారి. అంచేత, చూకో అయిస్ బొక్పూ, రేడియో యిచ్చాడు. ఆర్కయివ్ అచ్బుయంత్రం ఎంతదాకా వచ్చిందని, చారినిపోతూ మమ్మల్ని పలకరిం చేవాళ్ల కి రేడియో సంగీతమూ, వల్పటి పానీయమూ ఉచితంగా లభీంచేవి.
తెల్లారితే పుత్రిక వస్తుందనగా, అంతకీ క్రితం రాత్రిపడ్డ అవన వర్ణనాతీతం. అఖరి ఫీజీలలోని యడ్య ర్టయిజ్ మెంటు హెడ్డింగులకి గళ్ళలో
జగతి = జూన్ 1988
టైపులేదు. (డ్రాయర్లు తెరిచి అక్షరాలు వెతక్ర నారంభిబాము. లోయర్ కేసు 2” (విన్న అక్షరం) అని ఒకరూ పద్ధెనిమిది పాయింట్ల డివిన్ని “౧” కావాలని ఒకరూ - "అంతా గందర గోళమే కడా -ఆ రోజున 24 పాయింట “ఇ అడుగు భాగాన్ని వేదించి “ఇ గా చేశాం - ఒక యడ్వర్దయిజ్ మెంటులో. మా (పెస్లో అచ్చయిన పత్రికని చూసుకుంటే మాకే సిగ్గేసింది. ఒక వ్యాసం మొదటినుంచి చివరివరకు అర్ధరహితంగా ఉంది. ఎందుకంటే “సలు వుండవలసిన సానంలో “౫” లు వున్నాయి. ఆ కోతిపని మా “లినో
టెపు' చేసింది, రాత్రి ప్రింటింగ్ మొదలు పెడతా మనగా, ఆ సాయంత్రం వేళ
స్నేహితులూ యడ్వర్థయిజర్టూ వొచ్చి మాకు భభాకాంక్షలు “అందజేసి వెళ్లారు. బైండింగ్ వేళకి ఉతమ గుణశీలురై న బాబ్ మేనత్త లిద్దరూ అందుకున్నారు. ఆరోజు మడకీపని అందరం కలిసి మేఘాలమోద పూర్తి చేశాం, సరిగా అయిదూ నలభై అయిదుకి (ఉదయం) పత్రిక కారులో పడేసుకు, పోస్టాఫీసు వురుకులెత్రాం. అరుకి యింకొక్క నిముషం ఉందనగా పోస్టాఫీసు చేరుకొని “హమ్మయ్య!” అనుకున్నాం. ఎంత అలిసిపోయి వున్నామో చెప్పలేను, మొఖానికి వున్న సిరామరకలు కూడా తుడుచుకోకుండా, ఆ బటల ట్స తోటే పక్కమిదపడి, వొళ్ళు తెలియ కుండా న్లిద్దరపోయాడు బాబ్,
ట్ క టా మినా బాలు ఈల వళ్ళు
* Fe PON | | క్స్ | మ గ]
సేశారామ్ జనరల్ స్టోక్స్ ఏజన్సీప్, | 1. చిజిరేవొడ + సికిందరాలొడ్
"జిగరి = జూన్ 1988
కంర fi లలు న్ను
సాకం.
శమనం మారు!
వరిక్రొత్త అకర్షణీయమైన సీసాలలో
వొధారహిత
(పకృతి సిద్దమయిన ఆరోగ్యమును స్త్రీలకు 80 సంవత్సరములుగా ఇచ్చుచున్నది.
ఉచిత వైద్య సలహాకు ఈ కూపనును పూ ర్తిచేసి మో జొబుతో వంపండి.
చ కసి లిన కు ఇన్ ద సతవఎపతటుో కీల లుతల
టీ సనా
pruavzdీ, sais ట్
47
నాకు అలా ఎలా కుదురుతుంది ? శభ్రంగా స్నానం వేశాక అబ్బాయిని బడికి తీసుకువెళ్ళాను. ఆరోజు వొళ్ళ స్కూలులో ఏదో (ప్రదర్శన అయేదాకా అదర్శమాతలా కూచున్నాను - కళ్ళే మీదికి కూరుకొచ్చే నిద్రపెకి కనపడ నీయకుండా, కంటినిండా నిద్రకి నోచుకోని ఈ దాంపత్యం భేషుగ్గా వుందే! = అనుకున్నాను. శిరసునుంబి పాదాలదాకా ఒకటే అలసట. కొని,
అది నేను సంతోషంతో స్వీక రించిన అలసట, నెమ్మది నెమ్మదిగా ఎక్కువ
జైపులు కేసులలో పోశాం. (పెస్కి దగరగానే మేము వుండటం వల్ల (పతి ణి (sy)
వారం 200 మైన తిరగవలసిన శిప్పట మాకు తప్పింది. మా నెండల్ (మోటారుకారు)కి అప్పుడే తొమ్మిదో యేడు వచ్చింది. అర్జరొత్రి వేళ నేనూ చొబ్ మా (ప్రెస్ చుట్టూతా తిరుగు తూండేవాళ్ళం. “యిని నిజంగా మావేనా?' అన్నట్లు, ఆ టైపుకేసులూ అ మిషన్లూ ముట్టుకు చూసేవాళ్ళం. “మోవే సుమండి |” అని ఏ నెలకొనెల బాంకువాళ్ళు జ్ఞాపకం చేస్తూండేవారు. రసెల్ కొన్ని యితరమైన (ప్రింటింగు పనులు తీనుకురావడంతో, మేము కాస్త తేరుకోగలిగాం.
మా కంపెనీ పేరు ఛెన్టర్ వాలీ స్, బొబ్ (పెసిడెంటు, నేను వెస్ సిడెంటుని ; రసెలేమా కోళాధికారీ, క్రటరీ, రోజులు గడిచిన కొద్దీ మా సమస్యలు పెరగడం మొదలెట్టాయి. అ నమస్యలు ఎంతకీ యంశ్రాలకి
ఫ్రా gd
OPS
48
నంబంధింబినవే. హానీబూక్లో ఉన్న న్నాన్నా మాకీ యంత్రాల ఇదద లేదు. ఒక్కొక్కనాడు అఖరు క్షణాం అమ్బయంత్ర౦ మొండికేసేది ; ల పోతే లినో టైపు చెప్పినమాట వి. కాదు, బాద్, నేనూ యంత్రాలు కూడా మనుషులాంటివే - అను నమ్మకాని వచ్చాం. ఒక్కొక్కరోజున మారా మొదలెబ్రేవవి ; కొన్ని గంటల గ్. మంచి మాటలు చెప్పి బతిమాలుకుండి, దారిన పడేవి. 16
పత్రికని బాగా వృద్రిలోనికి తీసుకు రావాలని మేము చేసిన పథమ (పయ త్నం, మమ్మల్ని దివాలా తీయించే టంత దగ్గిరకి పట్టుకొచ్చింది.
హంపీ బారన్స్ను అ తోటి సంవా దకుడొకతన్ని కలుసుకొచ్చి, బాబ్ అన్నాడు : “మనకి కొత్త మిషను వస్తుంది”
“ఏక్కడ నుంచి? విమానంలో నుంచి దిగుతోందా ?” అని అడిగొడ. మేనేజరు రసెల్.
“మనకి కావలసింది డబ్బు. బారన్స్ యిట్టే నాలుగు వేల డాలర్లు సంపాయింబొడు. మనమూ ఆ ని చేస్తే సరి!" అన్నాడు బాజ్,
తన పత్రిక “డిలా వేర్ వీ సర్కులేషన్ “పెరిగేందుకు బొరగ్స్ నడిపిన పోటీ విజయవంతంగా పరిణ మించింది. ఎవరు ఎక్కువ చందాలు పోగు వేసే, వారికి మొదటి బహు
న.
మానం మూడువేల డాలర్లు ఖరీదు
fa
+ ల
4
యీ
1
గ
ట్
©
జగతి = జూన్ 1988
వేసే బ్యూక్ కార్; రెండవ బహు మానం 750 డాలర్లు రొక్కం--- యిలా యింకా చాలా ప్రయిజులు వున్నాయి. రెండువేల మంది కొత్త చందాదారులు వచ్చారు : ఒక వెయ్యి మంది బందాలు “రిన్యు' వేశారు. ఏమ యితేనేం, ఖర్చులుపోను నాలుగువేలు నికరంగా మిగిలింది బారన్స్కి. మా ప్రార్థనలకి సమాధానమా అన్నట్టు కని పింవీంది ఈ మార్గం. ఒకవేళ మేము అదుకున్నంత రోకపోతే, మా పని దివాలేగా !
ఒక వారం రోజులపాటు మధన పడి, ఈపోటీ విషయమై మరొక కంపెనీతో వొప్పందం చేసుకు, సంత కం పెట్టివొబ్బాడు బాబ్. అ సంగతి నాకు బౌలారోజుల దాకా తెలియలేదు. తెలిశాక మహవ్యాకుల పడ్డాను.
నవంబరు మొదటివారంలో చం దాలపోటి గురించిన ప్రకటన పత్రిక మొదటి పేజీలో పెదక్షరాలతో పడి
నది. బాబ్ ఆ ప్రకటనని బెదురుతూ చూకొడు. .
చందాలు రావడం, పోటీదారులు రావడం బహునెమ్మదిగా జరిగింది. కొన్నాళ్లయేటప్పటికి మౌ కూలిపోయాయి. బ్యూక్ కారు అప్పో సొప్పోచేసి కొనియివ్వక తప్పదు; అందుకు దక్షిణగా 750 డాలరు రొఖ్క౦ కూడాను. i
మేము అఖరుక్ష ణాన ఏదో గమ్మత్తు వేసామనీ కారు యివ్వడం అబద్ధమనీ ఊళ్లో పుకారు బయలుదేరింది.
ఒక శనివారం నాడు బొబ్ పోటీ దారు అందరినీ మా ఆఫీసుకి పిలి పించి, యిలా చెప్పాడు : జ్ పోటీ ద్వారా వచ్చే చందాల సెకమంతా (పయిజుల కోసమనే వినియోగింప బడుతుంది. నాకేమో అఖ్కర్లెదు, నన్ను యిరుకున పెట్టనూ వద్దు, మారు యిరుకున పడనూ వదు. నోకు వున్న సమస్తం అమ్మేసి అయినాసరే,
RRR ERR సు సట్ CR సట EK ER ESR RRR ER నట EER శి ఇద్యు స్ అ 6)
మారు విన్నవీ మి అనుభవంలో వున్నవీ పదిమందికి చెబితే బావుంటా
యనుకొనే “జోక్స్, నిమ్మతొనలు శీర్షికలో పప్రచురింపబడతాయి. ఈ పత్రికకు సంబంధించిన సూచనలకు, విమర్శలకు “పాఠకుల తీర్చు. (ప్రచురణ నిమిత్తం పంపే రచనలతోబాటు పోస్టుబిళ్లలు అతికించిన పొడుగు కవరు వుంటేకాని అంగీ కారం కానివి వెనక్కి పంపడం సాధ్యం కాదు. మా ఊళ్లో “జ గ తి దొరకడం లేదనేవారికి ఒక్కటే మనవి - చందాదారులుగా జేరమని ! రెండు సంవత్సరాలకి, అంటే 24 సంవికలకు, నల భైెఅయిదు రూపాయిలు.
JAGATI Monthly, 2, Kutchery Road, P.B.2922 - Madras - 600 004 EERE ERR RHR REA REHAB ERERE
49
జగతి = జూన్ 1988
సారం (ప్రచురించిన (ప్రకారం (ప్రయిజులు యిచ్చి తీరుతాను.”
కొత్తసంవత్సరాది నాటికి ఆ పీడ కల నుంచి విముక్తుల మయాం. మొదటి బహుమతి బ్యూక్ కారు పుచ్చుకున్నతని ఫోటో, రెండవ బహు మతి 750 డాలర్లు చెక్కు పుచ్చు కున్నతని ఫోటో = రెండు ఫోటోలూ వారు ఆయా బహుమతులు స్వీక రిస్తుండగొ తీసి, పత్రికలో అచ్చు వేశాం. అంతొ అయాక బాబ్ లెక్కలు చూభొడు. మాకు మిగిలింది 32 డాలర్లు 50 సెంట్లు. కొత్త సంవత్స రాది “నాటికి ఆ మాత్రం క మిగిలింది, 'ఫరవాలేదు - అనుకున్నాం.
ఆర్థికంగా మేము వెనక ఎలా వున్నామో, యిప్పుడూ అంతే. అద నంగా వచ్చిందేమిటంటే, బాబ్కి ఈ మనస్తాపంవల్ణ రెండు కురుపులు లేచాయి. కాస్త ఊపిరి పీల్చు కున్నాక, ఈ చందాలపోటి మాకు మేలు చేసీం దని తెలుసుకోగలిగాం. ఎలాగంటే, ఆర్థికంగా కాకపోయినా, యితరత్రా వృద్దిలోకి తీసుకొచ్చింది.
పోటీలో పాల్గొన్న యిరవైమంది పోటీదారులూ గోరవనీయమైన 1 కుటుం పొలకి చెందినవారు. ఆరువారాల పాటు వారు ర్మాత్రింబవస్త్ల ఆర్కయివ్ (ప్రబారం కోనం పాటు పడ్డారు. ఎని మిదివందల యిరవై మంది కొత్రచందా దారులనీ చేరిపింవారు ; మూడువం దలమండి చందాలు 'రిన్యు' చేయిం వారు, కాని బారన్స్ 'డిలావేర్ వీక్టీ' జరిపిన పోటీకీ మాదానికీ పోలీ!
50
ఎక్కడ ? బహుశా "”' యాలు వేరేమో! మాకు అం లో వున్న యావన్మంది ఆర్కయివ్ పత్రిక పేరు విన్నారు; చాలామంది. బందా దారులుగా చేరారు. అంతకంటె ఏం కావాలి ? కొత్త మిషన్ కావాలను కోండి = అదే వేరే సంగతి.
17
బాబ్ డిలావేర్ వెళ్లి, చందాల పోటి గురించి తెలుసుకు వచ్చినప్పట్నుందీ, మేము పదహారు పేజీల పత్రిక (ప్రబు రిస్తున్నాం.
బాబ్ ఒకసారి రాశాడు. ఈ నంగలతి. అతని మాటల్లోనే చెబుతాను.
“అచ్చు మిషనుల ధనధన, టైప్ రైటర్ట టకటక సంగీతం పొడు తూండగా, రాబందు ముక్కుగల ఒక సొడుగుపొటి అతను, వుబ్బీన తోలు సంవీ పుచ్చుకు, తిన్నగా నా టేబుల్ దగ్గరికి వచ్చి నా ముక్కుకి సూటిగా తనీ విజిటింగ్ కార్డు వుంచొడు.
“నేను రాస్తున్నది అ వారం పత్రిక మొదటి పేజీలోనికి ముఖ్యమైన శీర్షిక వ్యాసం. _ అప్పటికప్పుడే పదిశే హేను సార్లు, నన్ను అనేకులు పలకరించారు, అమెరికా [పభుత్వపు _ కార్మికశాఖకి వఏెందిన “వేజ్ అండ్. అవర్ డివిజన్ (Wageand Hour Division) ఉద్యో గనుణ్లి అని అతను చెప్పుకోవడం, కాస స్త పరధ్యానంగా విన్నమాట నిజమే,
లాడే = అలాగే, బావ్స ది బావుంది” అంటూ అతన్ని మా పీటర్స్ దగ్గరికి తీసుకువెళ్లాను. (ఇంకా వుంది
జగతి = జూన్ 1988
న ల సరతతనతపటల ఎదలో. రా తావిసడం నాలికను కరో ంంగాక టపాల | BE Ce CMT
| (11 శ ఫ్ | జీ ఖో మం. వవ్ 0 ర, li “ (al యు Me) J Bt ర్న dr pm TE iY hf | ర్స క న tt ఇ Cp Fale స్ట ag SUA gi మా. కలో Pd hes tse వ్ర గ్గు | | చా ణి త్రీ, మాము. a | | న్ ate alrite ర్న ళ్ళ టి | గయ ర్య ad ( (i ft మ. fy య Tee 2 ta gx " న CW a ఆకు a ర (i ని SL © గ్ AMAA 42 శ్ hE స యో ర్ CE |
యాం
9060౫
పన లాం లతకాలలాజా.. ల్ టన
వాళ్ళకోసం బకొతెం మునీతో పు ఇకాదు మేటుహ
తిరిగితే వత్తి